Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Kedarnath Temple: "కేదార్‌నాథ్‌లో భక్తుల జాతర... మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం! Indian Passport: వీసా టెన్షన్ వద్దు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! ఈ సమ్మర్‌లో చల్లని దేశాలకు చెక్కేయండి!

Railway: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్..! 11 ప్రత్యేక రైళ్లతో రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే..!

 సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా మారుతోంది. వేలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బయల్దేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదా

Published : 2026-01-12 12:41:00
దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం..

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా మారుతోంది. వేలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బయల్దేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా వాహనాల బారులు, ట్రాఫిక్ జామ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇదే పరిస్థితి బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ కనిపిస్తోంది. ప్రయాణికులతో నిండిపోయిన ప్లాట్‌ఫాంలు, కాలు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. “ఎలాగైనా సంక్రాంతికి ఊరు చేరాల్సిందే” అనే పట్టుదలతో ప్రజలు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నట్టు కనిపిస్తోంది.

World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!!

ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్తను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే, తాజాగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపశమనంగా మారనున్నాయి.

Movie Ratings Issue: ఆన్‌లైన్ రివ్యూలపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు.!!

సంక్రాంతికి ముందుగా నడిచే ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–కొల్లం జంక్షన్, అకోలా జంక్షన్–తిరుపతి సూపర్ ఫాస్ట్, పండరపూర్–తిరుపతి, చర్లపల్లి–తిరుచానూరు, ఆల్ఫా–తిరుచానూరు, చర్లపల్లి–కొల్లం జంక్షన్, నాందేడ్–తిరుచ్చిరాపల్లి, కాచిగూడ–తిరుచానూరు, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–కన్యాకుమారి, చర్లపల్లి–తిరుపతి వంటి రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు వివిధ తేదీలు, సమయాల్లో బయల్దేరి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. తిరుపతి, తిరుచానూరు వంటి భక్తిప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

First ODI: బోణీ కొట్టిన భారత్.. తొలి వన్డే మనదే.. రాహుల్ ఫినిషింగ్ టచ్!

ఇక సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల కోసం కూడా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుపతి–పండరపూర్, కొల్లం జంక్షన్–నాందేడ్, తిరుచానూరు–చర్లపల్లి వంటి ప్రత్యేక రైళ్లను జనవరి 18, 19 తేదీల్లో నడపనున్నారు. దీని వల్ల పండుగ అనంతరం పట్టణాలకు తిరిగివచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, రద్దీ దృష్ట్యా స్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. సంక్రాంతి ప్రయాణాలను సాఫీగా సాగించేందుకు రైల్వే యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది.

APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!!
TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!
Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!
Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!
World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!

Spotlight

Read More →