Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ! ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు! AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు…

Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు..

2026-01-01 08:30:00
AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ హోదాలను పెంచుతూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా పట్టణాలకు మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి.

ఆ జిల్లాలో 2 వేల కోడికత్తులు స్వాధీనం..!!

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–1 నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచారు. 2022 నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం, ఖర్చులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. హోదా పెంపుతో తణుకు పట్టణానికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది.

AP Pensions: వైసీపీ దుష్ప్రచారానికి చెక్… ఈ మూడు ప్రశ్నలతో పింఛన్ అర్హతపై స్పష్టత!!

అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని కూడా స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ ఆదాయ–వ్యయాల వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

New Port: ఏపీలో మరో మెగా ఓడరేవు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచారు. 2021 నుంచి వచ్చిన ఆర్థిక లెక్కల ఆధారంగా ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!!

మున్సిపాలిటీల గ్రేడ్ పెంపుతో ఆయా పట్టణాలకు అధిక నిధులు, విస్తృత అధికారాలు లభిస్తాయి. దీంతో పట్టణాభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే!
AP New Districts: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు... డిసెంబర్ 31 నుంచి పూర్తిస్థాయిలో...
Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ!
Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!
Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

Spotlight

Read More →