Praja Vedika: నేడు (16/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)న ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్, ఏపీఐడీసీఎల్ (APIDCL) చైర్మన్ శ్రీ డేగల ప్రభాకర్ పాల్గొని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, కార్యకర్తల నుంచి నేరుగా వినతులు, అర్జీలను స్వీకరించనున్నారు.
తేదీ 16-09-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ పయ్యావుల కేశవ్ గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ డేగల ప్రభాకర్ గారు
(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – APIDCL చైర్మన్)
Tags
Be the first to react