Praja Vedika: నేడు (15/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నేడు (15 సెప్టెంబర్ 2026, మంగళవారం) "ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఏపీ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ గండి బాబ్జి గారు పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి నేరుగా అర్జీలు, వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 15-09-2026 (మంగళవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
(గౌరవ మంత్రివర్యులు)

2.శ్రీ గండి బాబ్జి గారు
(ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్‌సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్)

Tags

Be the first to react

Latest