YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీకి రూ.542.85 కోట్లు.. విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు, ముఖ్యంగా

Published : 2025-12-03 11:42:00
Tollywood: ఇన్ని గంటలే చేయాలి అని నిర్వచించడం కష్టమన్న సినీ హీరో! నటన అంటే ఉద్యోగం కాదు..

పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు, ముఖ్యంగా కుడి ఎడమ వైపుల కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు మొత్తం ₹542.85 కోట్ల భారీ నిధులను ఆమోదించింది. ఈ ఆమోదం వల్ల ప్రాజెక్టు ప్రాంతంలో రాకపోకలు సులభతరమవడంతో పాటు  పనులకు కూడా వేగం అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Social media: 19 నిమిషాల వైరల్ వీడియోలపై సోషల్ మీడియాలో సంచలనం.. నిజమా.. AI క్రియేషన్‌నా!

మొదటగా, కుడి వైపు కనెక్టివిటీ అభివృద్ధికి ప్రభుత్వం ₹117.80 కోట్లు కేటాయించింది. పోలవరం గ్రామం నుంచి స్పిల్‌వే, టన్నెల్స్ వరకు రహదారి నెట్వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు పరిమితంగా ఉండడం వల్ల పనుల వేగం ప్రభావితం అవుతుందని నిపుణులు అంటున్నారు. కొత్త రోడ్లు నిర్మాణం పూర్తికాకానే కార్మికులు, యంత్రాంగం సులభంగా చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

Musks speech: పేర్లకన్నా భావాలు గొప్పవి.. మస్క్ స్పీచ్‌లో హ్యూమన్ టచ్!

అలాగే, ఎడమ వైపు రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం మరో ₹217.55 కోట్లు మంజూరు చేసింది. Gap–I నుంచి PIPLMC వరకు 21 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం ఈ మొత్తంతో చేపట్టనున్నారు. ఈ మార్గం ప్రాజెక్టు పనులకు కీలకమైనదే కాకుండా స్థానిక గ్రామాల మధ్య రాబోయే రోజుల్లో ప్రధాన కనెక్టివిటీగా మారనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న తాత్కాలిక రహదారులు వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త రహదారులతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

SSC Marks: పదో తరగతి పరీక్షలకు భారీ మార్పులు! ఉపాధ్యాయుల గ్రేడింగ్‌పై కొత్త రూల్స్..!

ఇక పురుషోత్తపట్నం వద్ద ఉన్న గండి పోషమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో రక్షణ, భద్రతా పనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ₹207.50 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు పనుల ప్రభావంతో ఈ ప్రాంతం పాక్షికంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పడంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఈ నిధులను విడుదల చేసింది. ఆలయ ప్రాంగణం, సమీప ప్రాంతాల రక్షణ గోడలు, మట్టి బలపరిచే కార్యక్రమాలు ఈ నిధులతో చేపట్టబడతాయి.

ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! ఏపీలో కొత్త పోర్ట్.. త్వరలో ట్రయల్ రన్!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతున్న తరుణంలో ఈ కనెక్టివిటీ పనుల మంజూరు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రోడ్ల నిర్మాణం పూర్తికాగానే ఇంజనీరింగ్ బృందాలు, మిషనరీలు, సామాగ్రి రవాణా వేగవంతమై ప్రాజెక్టు పురోగతి మరింత వేగం అందుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.

Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు!

ఈ మొత్తమంతా ఆమోదం పొందడంతో పోలవరం ప్రాజెక్టు  కీలక దశలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల్లో పోలవరమ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రభుత్వం కనెక్టివిటీ, భద్రతా పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

Gold Rates: బంగారం ప్రియులకు భారీ ఊరట! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం... దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం!
Health Tips: బట్టర్‌కు హెల్తీ ప్రత్యామ్నాయాలు.. వంటలోనూ బేకింగ్‌లోనూ ఇవే బెస్ట్!
Highway: హైదరాబాద్ ట్రాఫిక్‌కు బ్రేక్! ఆ ప్రాంతంలోనే 10కి.మీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రోజుకు రూ.50వేలు జరిమానా, ఇకపై అవి తప్పనిసరి!

Spotlight

Read More →