YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

Golden Opportunity: వారందరికీ ఏపీ ప్రభుత్వ సువర్ణావకాశం! నేరుగా పది, ఇంటర్‌లో జాయిన్.. అదే లాస్ట్ డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల పది, ఇంటర

Published : 2025-12-04 11:41:00
Karnataka politics: కుర్చీ వివాదం తరువాత వాచ్ వివాదం.. కర్ణాటక రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల పది, ఇంటర్ పూర్తి చేయలేకపోయిన వారికి మళ్లీ చదివే అవకాశాన్ని సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా అందిస్తోంది. నవంబర్ 15తో గడువు ముగిసినా, ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం పెంచారు.

Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ 2వ విడత ప్రారంభం.. ఏ గ్రామం నుంచి ఎంత భూమి!

పదో తరగతిలో నేరుగా చేరాలనుకునే వారికి కనీసం 14 ఏళ్లు నిండి ఉండాలి. చదవడం, రాయడం వచ్చి ఉండటం మాత్రమే సరిపోతుంది. ఇంటర్‌లో చేరాలనుకునే వారు కనీసం 15 ఏళ్లు నిండాలి. ఇప్పటికే పదో తరగతి పాస్ అయి కాలేజీలో చేరని వారు, లేదా ఇంటర్ మధ్యలో మానేసిన వారు మళ్లీ కొనసాగించవచ్చు. సెలవు రోజులలో తరగతులు అందుబాటులో ఉండటం వల్ల, ఉద్యోగం చేసే వారు లేదా ఇంటి బాధ్యతలు చూసే వారికి కూడా ఇది సులభం అవుతుంది.

Farmers: అన్నదాతలకు అదిరే ఆఫర్..! పశువుల షెడ్లకు ప్రభుత్వం భారీ రాయితీలు!

గతంలో పది, ఇంటర్‌లో ఫెయిల్ అయిన వారికి కూడా ప్రభుత్వం సౌకర్యం అందిస్తోంది. పాస్ అయిన రెండు సబ్జెక్టుల మార్కులను ఓపెన్ స్కూల్‌లోకి బదిలీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే గతేడాది పది పరీక్షల్లో ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన వారు ఆ ఒక్క సబ్జెక్టును మళ్లీ రాస్తే సరిపోతుంది. ఈ సౌకర్యాల వల్ల వేలాది మంది విద్యార్థులు మళ్లీ చదువుకు చేరే అవకాశం పొందుతున్నారు.

IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!

ఓపెన్ స్కూల్‌లో చేరిన వారికి పుస్తకాలను ఉచితంగా ఇళ్లకే పంపిస్తారు. జ్ఞానధార యూట్యూబ్ ఛానల్, ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా పాఠాలు, మోడల్ పేపర్లు, పరీక్ష విధానం వంటి పూర్తి విషయాలు అందుతాయి. ఇంట్లోనే కూర్చుని సులభంగా చదువుకునేలా ఈ స్వీయ అభ్యసన పద్ధతి రూపొందించబడింది.

Vandebharath: ఏపీలోని ఆ రూట్‌లో కొత్త వందేభారత్! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు...!

చివరిగా, ఓపెన్ స్కూల్ అందించే సర్టిఫికెట్లకు ఇతర రాష్ట్ర బోర్డుల సర్టిఫికెట్లతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులకు ప్రవేశ రుసుములో ప్రత్యేక రాయితీ ఇస్తారు. చదువును మళ్లీ ప్రారంభించాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం అని అధికారులు సూచిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పొడవైన అండర్‌వాటర్ రైలు మార్గానికి సన్నాహాలు! రెండు ఖండాలను కలిపే ప్లాన్.. ఎక్కడో తెలుసా ?
APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా?
H-1B Visa: H-1B వీసా కొత్త నియమాలు … భారత ఐటీ రంగానికి భారమవుతుందా?
Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ!
India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!!

Spotlight

Read More →