Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది! Indian Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం! కోమాలో తెలుగు యువతి! US Visa Update: అమెరికా వీసా స్లాట్లపై బిగ్ షాక్! అపాయింట్‌మెంట్‌లు ఆగిపోయిన అసలు కారణం ఇదే! ఈ రెండు దేశాల విద్యార్థులకు షాకిచ్చిన యూకే.. 9 విశ్వవిద్యాలయాలలో 'నో ఎంట్రీ'.! అమెరికాలో ఇప్పటికే.. Chinese Embassy: చైనా వీసా విధానంలో కీలక మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా - కొత్త నిబంధనలు, అవసరమైన పత్రాలపై! H1b Visa: భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళన.. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో నిబంధనలు కఠినతరం! Best Philanthropy Award: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం! ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి! చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం! Trump America: భారతీయులను పంపించడం సిగ్గుచేటు.. ట్రంప్.. అమెరికా టాలెంట్‌ను కోల్పోతుంది! Indian Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం! కోమాలో తెలుగు యువతి! US Visa Update: అమెరికా వీసా స్లాట్లపై బిగ్ షాక్! అపాయింట్‌మెంట్‌లు ఆగిపోయిన అసలు కారణం ఇదే! ఈ రెండు దేశాల విద్యార్థులకు షాకిచ్చిన యూకే.. 9 విశ్వవిద్యాలయాలలో 'నో ఎంట్రీ'.! అమెరికాలో ఇప్పటికే.. Chinese Embassy: చైనా వీసా విధానంలో కీలక మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా - కొత్త నిబంధనలు, అవసరమైన పత్రాలపై! H1b Visa: భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళన.. హెచ్‌-1బీ వీసాలపై అమెరికాలో నిబంధనలు కఠినతరం! Best Philanthropy Award: ఖతర్‌లో తెలుగు ప్రవాసీకి ప్రతిష్ఠాత్మక పురస్కారం! ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు! USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి! చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్ర.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025'కు హాజరుకావాలని ఆహ్వానం!

Chinese Embassy: చైనా వీసా విధానంలో కీలక మార్పులు.. ప్రపంచవ్యాప్తంగా - కొత్త నిబంధనలు, అవసరమైన పత్రాలపై!

2025-12-09 06:30:00
Rice Vs Tiffen: ఉదయాన్నే రైస్ లేదా టిఫిన్... ఏది తింటే మంచిది అని సందేహం ఉందా!

వీసా విధానంలో చైనా కీలక మార్పులను తీసుకొచ్చింది. వీసా దరఖాస్తు విధానాన్ని సరళీకృతం చేసింది. ఇందుకోసం ఈనెల 22న ఆన్‌లైన్ వీసా దరఖాస్తు వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నట్లు భారత్​లోని చైనా రాయబారి క్సూ ఫైహాంగ్ సోమవారం ప్రకటించారు. 

Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!!

ఈ కొత్త వ్యవస్థ ద్వారా చైనా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై ఆన్‌లైన్‌ సదుపాయాన్ని వినియోగించవచ్చు. అవసరమైన దరఖాస్తు పత్రాలను అప్‌లోడ్ చేయవచ్చు. ఈ మేరకు భారత్​లోని చైనా రాయబారి ఫైహాంగ్​ ఎక్స్​లో ఓ పోస్ట్​ చేశారు. 

India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ!

ఈ సందర్భంగా దరఖాస్తు దారులు పూర్తి వివరాల కోసం https://visaforchina.cn/DEL3_EN/qianzhengyewu అధికారిక వెబ్​సైట్​ సంప్రదించవచ్చునని భారత్​లోని చైనా రాయబారి ఫైహాంగ్ పేర్కొన్నారు. ఇందులో వీసా దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, ఫారమ్​లు ఆన్​లైన్​లో పొందుపరుచువచ్చునని పేర్కొన్నారు. 

International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!!

అంతకుముందు 2025 నవంబరు 26న, చైనా జాతీయులకు పర్యటక, వ్యాపార ప్రయోజనాల కోసం వీసా ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇకపై చైనా జాతీయులకు పర్యాటక వీసా ప్రక్రియ కొనసాగుతుందని విదేశాంగ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

ట్రంప్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో 2026లో బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్.. ఎలాగో తెలిస్తే పండగ చేసుకుంటారు..

2020లో తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అలాగే, చైనా సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. ఈ వివాదాల అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియ, విమాన సర్వీసులను సైతం నిలిపివేశారు. 

ఈ రెండు దేశాల విద్యార్థులకు షాకిచ్చిన యూకే.. 9 విశ్వవిద్యాలయాలలో 'నో ఎంట్రీ'.! అమెరికాలో ఇప్పటికే..

అయితే, ఇటీవల లద్దాఖ్‌ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, విమాన సర్వీసుల పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో ఇరుదేశాలు పలు ఒక అవగాహనకు వచ్చాయి. 

Airtel Recharge Plan: పండగ చేస్కోండి.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా..!

దీంతో భారత్​, చైనాల మధ్య సంబంధాలు కొంతవరకు మెరుగుపడ్డాయి. అంతకుముందు చైనీయులకు భారత్‌ టూరిస్టు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరుచేయనున్నట్లు తెలియజేసింది.

Rajasekhar: యాక్షన్ షూటింగ్‌లో గాయపడ్డ హీరో రాజశేఖర్.. మూడు గంటలపాటు మేజర్ సర్జరీ.. స్థిరంగా ఆరోగ్యం!

2024 అక్టోబరు నుంచే తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ వద్ద సైనిక ఉద్రిక్తతలు తగ్గాయి. దీంతో భారత్​, చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా అడుగులు పడే ప్రక్రియ మొదలైంది. సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలను తగ్గించాలనే ఏకాభిప్రాయానికి భారత్ - చైనా వచ్చాయి. 

జకార్తాలో ఏడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం! 20 మందికి పైగా మృతి!

ఈ ఏడాది ఆగస్టులో రష్యాలోని టియాంజిన్ వేదికగా జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2024 సంవత్సరంలో చైనాతో భారత్ 127 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిపింది. 

Rajinikanths: రజినీకాంత్ సర్ప్రైజ్.. నరసింహ సీక్వెల్ నీలాంబరి ప్రకటించిన సూపర్ స్టార్!

ఇందులో 109 బిలియన్ డాలర్లు చైనా ఎగుమతుల నుంచే వచ్చింది. ఓ వైపు సరిహద్దులపై విభేదాలున్నా, మరోవైపు వాణిజ్యపరంగా భారత్ - చైనా బంధం కొనసాగుతున్న తీరుకు ఈ గణాంకాలే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

Amaravati Development: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన… సీడ్ యాక్సిస్ రోడ్డు, రైతు ప్లాట్ మౌలిక సదుపాయాల పనులపై సమీక్ష!!
Benefits of ghee: ఆహారం రుచిని పెంచడమే కాదు.. శరీరానికి సంపూర్ణ పోషణ.. నెయ్యి ప్రయోజనాలు!
Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..
UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్!
పుదుచ్చేరిలో హై అలర్ట్.. విజయ్ బహిరంగ సభలోకి తుపాకీతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్!

Spotlight

Read More →