ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. విశాఖపట్నంలో కొత్తగా మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ నిర్మాణానికి కీలకముందడుగు వేసింది. విశాఖపట్నం పరిధిలోని మధురవాడ, నరవతో పాటుగా ముడసర్లోవాలో మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌ను ప్లాన్ చేసింది. ఇప్పటికే మహిళా వసతిగృహాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా వీటి నిర్మాణానికి రూ.113.52 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభించే అవకాశం ఉంది అంటున్నారు. విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్స్‌‌కు ఈ హాస్టల్స్ ఎంతో ఉపయోగంగా ఉంటాయంటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ. 4లక్షలు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

నేడు (4/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group