Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Prajavedhika: తేదీ 05-03-2026, గురువారం నాడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమం వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు.

Praja Vedika: నేడు (05/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం!

Prajavedhika: తేదీ 05-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్  
తేదీ: 5 మార్చి 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ కిడారి శ్రావణ్ గారు (ఆంధ్రప్రదేశ్ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్)
3. శ్రీ పీవీజీ కుమార్ గారు (ఆంధ్రప్రదేశ్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)

జేఎన్టీయూ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి నారా లోకేష్…!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా నేడు ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జేఎన్టీయూ సవరణ బిల్లును (Amendment Bill), రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మోటారు వాహనాల పన్ను విధింపు బిల్లును సభలో ప్రవేశపెడతారు. మరోవైపు, తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై శాసనమండలిలో నేడు కూడా సుదీర్ఘ చర్చ (Assembly Discussion) కొనసాగనుంది.

Be the first to react

Latest