Green Field Highway: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కీలక అప్డేట్! ఈ ప్రాంతాల మీదుగా.. త్వరలోనే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాచర్ల నుంచి విజయవాడకు నిత్యం నడిచే ప్యాసింజర్ రైలు (నెం. 67228) టైమింగ్స్‌ను మార్చారు. ఇప్పటివరకు ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు, ఆగస్టు 6, 2025 నుంచి ఉదయం 6:00 గంటలకు బయలుదేరుతుంది. 

Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన

అంతేకాకుండా, ఈ రైలు మాచర్ల-గుంటూరు మధ్యలో మరింత వేగంగా ప్రయాణించనుంది. గుంటూరుకు 8:30కు, విజయవాడకు ఉదయం 10:55కి చేరుకుంటుంది. మారిన షెడ్యూల్‌ ప్రకారం, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!

ఇకపోతే ఇతర రైళ్ల షెడ్యూల్‌లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. చెంగల్పట్టు-కాకినాడ రైలు అక్టోబరు 2 నుంచి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడవనుండగా, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు సోమ, గురు, శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణాల షెడ్యూల్ కూడా కొత్తదే. 

USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..

ఇక తమిళనాడులోని వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ముందుగానే సర్దుబాటు చేసుకోవాలి.

Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!
Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!
Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!