తేదీ 06-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్: తేదీ: 06 ఆగస్టు 2025 (బుధవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ బత్తుల తాతయ్య బాబు గారు (ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్) 2. శ్రీ ముస్తాక్ అహ్మద్ గారు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్)