500 కోట్ల సినిమా యానిమేషన్ స్కాం కేసులో విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తి పోలీసుల చేతిలో చిక్కాడు. యూపిక్స్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించి, VFX, గ్రాఫిక్స్ శిక్షణ పేరుతో పెట్టుబడులు తీసుకొని పలువురు వ్యక్తులను మోసం చేశాడు. నెల క్రితం విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆరుగురు బాధితులు ఫిర్యాదు చేయగా, ప్రకాశం జిల్లాలో 80 మందికి పైగా బాధితులు ముందుకొచ్చారు. ఆ scam లో కిరణ్ రూ.500 కోట్లకు పైగా మోసానికి పాల్పడి, కొంతకాలంగా పరారీలో ఉన్నాడు.
ఇటీవల కిరణ్ను ఉత్తరాఖండ్లో యర్రగొండపాలెం పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని పీటీ వారెంట్ పై విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భారీ కుంభకోణంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొన్ని వైసీపీ రాజకీయ నాయకులు, ఓ మాజీ పోలీసు అధికారి కూడా పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేసు తాలూకు పూర్తి విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్లోనే, డీపీఆర్ పనులు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!
నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భర్తీకి సర్కార్ ఉత్తర్వులు జారీ!
భారత్లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్కడో తెలుసా?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: