General Knowledge:చట్టం కాదు, కానీ మానవత్వం! ఉరిశిక్షకు ముందు చివరి కోరిక వెనుక నిజం.! ప్రపంచవ్యాప్తంగా ఆచరించే..

పల్నాడు జిల్లా తురకపాలెం ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శాస్త్రవేత్తలు నీరు, మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. స్థానికంగా కొన్ని సమస్యలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించి, అక్కడి నుంచి నమూనాలను సేకరించి శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించనున్నారు.

Patanjali surprise : పతంజలి నుంచి కొత్త సర్‌ప్రైజ్.. పచ్చదనం వైపు కొత్త అడుగు.. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ!

సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని అధునాతన ప్రయోగశాలలకు తరలిస్తారు. అక్కడ అత్యాధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా నీరు, మట్టిలో సూక్ష్మజీవుల ఉనికి, రసాయనాల మోతాదులు, కలుషితత వంటి అంశాలను గుర్తించనున్నారు. సాధారణంగా సూక్ష్మజీవుల గుర్తింపునకు 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని ఐసీఏఆర్ శాస్త్రవేత్త రంజిత్ కుమార్ తెలిపారు.

Australia: మల్లెపూల మాయాజాలం! ఆస్ట్రేలియాలో నటికి ఊహించని షాక్.. రూ.1.14 లక్షల ఫైన్.

అయితే, జన్యుపరమైన విశ్లేషణ కోసం అదనంగా 25 రోజుల సమయం అవసరం అవుతుంది. అన్ని పరీక్షలు పూర్తయిన అనంతరం తుది నివేదికను అధికారులకు అందజేస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Crisil: ప్రభుత్వ నిర్ణయాలతో దిగొచ్చిన పప్పుల ధరలు.. గతేడాదితో పోలిస్తే 7 శాతం!
Cancer vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ కనుగొన్న రష్యా.. గేమ్ చేంజర్ కావొచ్చు అంటున్న ఆరోగ్య నిపుణులు!
VISA: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు..! మళ్లీ దరఖాస్తు, కొత్త అపాయింట్‌మెంట్!
Telugu boy: తెలుగు అబ్బాయికి అమెరికాలో రూ 5 కోట్ల ప్యాకేజీ.. కష్టపడితే కలలన్నీ నిజమవుతాయని!
Heavy Rains: తుఫానుల హెచ్చరిక.. కొన్ని గంటల్లో వర్షాలు.! ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Duel Degree: ఇంజినీరింగ్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్..! AU–BTH డ్యూయల్ డిగ్రీ! తక్కువ ఖర్చులో స్వీడన్‌లో చదవండి, ఉద్యోగం కూడా..!
Drones: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..! డ్రోన్ల ద్వారా రసాయన పిచికారీ శిక్షణ..!