ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
అసెంబ్లీ కమిటీ హాలులో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు (Raghuramakrishna Raju) అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లు, సైబర్ నేరాలు (Cybercrimes) వంటి సమకాలీన సమస్యలపై తీవ్ర చర్చ జరిగింది.
రఘురామ రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలపై ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న మోసాలకు వెంటనే స్పందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ (Toll-free number) 1930ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరికైనా సైబర్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్తో నష్టాలు వాటిల్లినపుడు వెంటనే ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు. ఈ హెల్ప్లైన్ 24 గంటలూ సీఐడీ పరిధిలో అందుబాటులో ఉంటుందని వివరించారు.
ఇది కూడా చదవండి: Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!
ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్ (Online betting) యాప్ల వల్ల యువత ఎలా ప్రభావితమవుతుందో మరియు ఆర్థిక, మానసిక నష్టాలు ఎలా ఏర్పడుతున్నాయోపై పిటిషన్ల కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోందన్నారు. ప్రభుత్వం ఈయాప్స్ను అడ్డుకోవడానికి కఠిన చట్టాలు తీసుకురావడానికి చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
అలాగే, యువతను ఈ అపాయాల నుంచి దూరంగా ఉంచేందుకు, సెలబ్రిటీల (Celebrities) తో, సినీతారలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూత్ను ప్రభావితం చేసే పబ్లిక్ ఫిగర్స్తో కలసి బెట్టింగ్ యాప్ల ప్రమాదాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సైబర్ క్రైమ్ (Cybercrime) విభాగానికి చెందిన ప్రతినిధులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పలు సూచనలు, సిఫార్సులు పిటిషన్ల కమిటీకి అందినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
KTR Warning: పోలీసుల తీరు దారుణం.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు! ఒక రోజు మనదీ వస్తుంది..
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!
Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!
Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..
OTT Weekend: ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!
Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: