Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..! Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..! SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం! Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ! AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..! Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..! SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..! Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!! APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ! Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!! Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..! Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి! Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!

AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..!

2025-11-11 18:14:00
Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..!

ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల రంగంలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో రూ.1,595 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద మల్టీ-లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌ (PCB) తయారీ యూనిట్‌ స్థాపనకు ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్‌ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,170 మంది యువతకు ఉన్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు లభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ యూనిట్‌తో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల విస్తరణలో మరో మైలురాయి చేరుకున్నదని ఆయన పేర్కొన్నారు.

SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..!

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, “ఇది కేవలం పెట్టుబడి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రతిభ, సామర్థ్యంపై పెట్టిన నమ్మకానికి నిదర్శనం” అని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను వేగంగా అందించే విధంగా ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే ప్రత్యేక విధానాన్ని అమలు చేయడం వల్లే ఇలాంటి పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షితమవుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.

Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!!

సిర్మా ఎస్‌జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జేఎస్ గుజ్రాల్ కూడా ఆంధ్రప్రదేశ్‌పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “మాకు వేగం కావాలి, అందుకే ఏపీని ఎంచుకున్నాం” అని ఆయన వ్యాఖ్యానించినట్లు లోకేశ్ తెలిపారు. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పోర్టులకు సమీపంలో ఉన్న అనుకూలతలు, సమర్థవంతమైన ప్రభుత్వ మద్దతు వంటి అంశాలు ఏపీని దేశంలోని ప్రముఖ తయారీ కేంద్రంగా నిలబెడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ!

భారతదేశం సంవత్సరానికి సుమారు 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని, నాయుడుపేటలో ఈ పీసీబీ ప్లాంట్‌ స్థాపనతో ఆ దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించగలమని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని, ఏపీ అభివృద్ధికి ఇది గర్వకారణమైన మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!!
Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!
Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!
ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో నవంబర్ 20 వరకు పలు రైళ్లు రద్దు!
UAE: దుబాయ్‌లో వరల్డ్ తెలుగు ఐటీ కాన్ఫరెన్స్–2025: అధికారికంగా తేదీలు ఖరారు.

Spotlight

Read More →