Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్! Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం! Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!! Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా? Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక! Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు! వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో.. Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు! Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్! Aravalli mountains: ఆరావళి పర్వతాలకు ఊరట.. మైనింగ్‌పై కేంద్రం పూర్తి నిషేధం! Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!! Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా? Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక! Cold effect : చలి ఎఫెక్ట్.. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి.. స్కూల్ సమయాల్లో మార్పులు! వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో.. Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి! Delhi : గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ.. GRAP-4 రూల్స్ అమలు!

Indian Environment: ఆ నగరాల భవిష్యత్తుకు హెచ్చరిక…!! మీరు ఆ నగరాల్లో నివసిస్తున్నారా?

2025-12-22 14:21:00
భారతీయులకు న్యూజిలాండ్ బంపర్ ఆఫర్.. కొత్త ట్రేడ్ ఒప్పందంతో వీసా కష్టాలకు చెక్! వారికి 20 గంటల పనికి - విద్యార్థులకు పండగే!

దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబై వరకు… ఐటీ హబ్ బెంగళూరు నుంచి తీర నగరం చెన్నై వరకు… భారతదేశ అభివృద్ధికి ప్రతీకలుగా చెప్పుకునే ఈ మహానగరాలు  భూగర్భ జలాలను హద్దులు దాటేలా వినియోగించడం వల్ల దేశంలోని ఐదు అతిపెద్ద నగరాల కింద ఉన్న భూమి క్రమంగా కుంగిపోతోందని తాజా అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేసింది.

Singapore 2026: సింగపూర్ వెళ్లేవారికి షాక్ - జనవరి 2026 నుండి కొత్త రూల్స్.. విమానం ఎక్కకముందే - 41,800 మందికి నో-ఎంట్రీ

ఈ విషయం కేవలం పర్యావరణ హెచ్చరిక కాదు. ఇది పట్టణ ప్రణాళిక వైఫల్యానికి అద్దం పడుతోంది. కోట్ల రూపాయల విలువైన భవనాలు, వంతెనలు, రహదారులు, మెట్రో మార్గాలు నెమ్మదిగా అస్థిరత వైపు జారుతున్నాయనే సంకేతంగా ఈ నివేదిక నిలుస్తోంది. 2015 నుంచి 2023 మధ్య ఉపగ్రహ రాడార్ డేటాను ఆధారంగా తీసుకుని శాస్త్రవేత్తలు చేసిన విశ్లేషణలో, ఐదు మెట్రో నగరాల్లో కలిపి 878 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇప్పటికే కుంగిపోతోందని తేలింది.

Skill Development: పుట్టగొడుగులు నుంచి బంజారా జ్యూవెలరీ వరకు…! మహిళలకు కొత్త అవకాశాలు!

ఈ భూమి కింద కుంగిదల ప్రభావం ప్రత్యక్షంగా ప్రజలపై పడుతోంది. సుమారు 8 కోట్ల మంది నివసించే ప్రాంతాలు, 1.3 కోట్లకు పైగా భవనాలు ఈ ప్రమాదానికి లోనవుతున్నట్లు అధ్యయనం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో భూమి ప్రతి ఏడాది 4 మిల్లీమీటర్లకు మించి కుంగిపోతోంది ఢిల్లీలో అయితే కొన్ని జేబు ప్రాంతాల్లో ఏడాదికి 5 సెంటీమీటర్ల వరకు భూమి కుంగిపోతున్నట్లు నమోదైంది. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, పదేళ్లలో భవనాల పునాదులనే బలహీనపరచే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది.

National News: సున్నా సుంకాలు.. సులభంగా వీసాలు.. భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందాలు!!

చెన్నై పరిస్థితి మరింత ఆందోళనకరం. అద్యార్ నది వరద మైదానాల చుట్టూ ఉన్న ప్రాంతాలు, నగర హృదయంలోని పలు నివాస కాలనీలు అత్యంత వేగంగా కుంగిపోతుంది. కోడంబాక్కం, వలసరవాక్కం, ఆలందూర్ వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల అతివినియోగమే ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు వరదలతో పోరాడిన ఈ నగరం, ఇప్పుడు భూమి కుంగిపోవడం అనే కొత్త సమస్యను ఎదుర్కొంటోంది.

New Phone 5G: రూ. 9వేలలోపు బెస్ట్ 5G ఫోన్.. అదిరిపోయే లుక్.. భారీ డిస్‌ప్లే.. పూర్తి వివరాలు!

ముంబైలో భూమి  సమస్య మొత్తం నగరానికి కాకపోయినా  దారావి వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న పేద ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. బెంగళూరులో రాతి పొరలు ఎక్కువగా ఉండటం వల్ల భూమి కుంగే వేగం తక్కువగా ఉన్నా, ఇటీవల పెరుగుతున్న భూగర్భ జలాల వినియోగం అక్కడ కూడా ప్రమాద గంటలు మోగిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలో చలికి తోడు వర్షాలు! ఎప్పట్నుంచో తెలుసా?

ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్పష్టంగా కనిపిస్తోంది. నియంత్రణలేని బోర్‌వెల్స్, వర్షపు నీటి నిల్వల లోపం, పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలు. భూమి లోపలి నీటి పొరలు ఖాళీ కావడంతో మట్టి కుదించబడుతోంది. దానికి తోడు, పైభాగంలో పెరిగిపోతున్న భవనాల బరువు భూమిపై అదనపు ఒత్తిడిని మోపుతోంది. ఈ అధ్యయనం  ద్వారా  తెలిసింది ఏమిటంటే  అభివృద్ధి పేరుతో భూమిని తొవ్వుకుంటూ పోతే ఆ భూమే మన  నుంచి జారిపోతుంది తెలుపుతున్నారు.

AP Politics: ఏపీ రాజధానికి 2024 నుంచి చట్టబద్ధత..! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!
సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు - ఈ రూట్ లో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! మరో మూడు రోజుల్లో..
ITR ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు.. ఇదే అసలు కారణం!

Spotlight

Read More →