Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

AP Politics: ఏపీ రాజధానికి 2024 నుంచి చట్టబద్ధత..! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరూ కదిలించలేని విధంగా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కేంద్ర గ్రామీణాభివృ

Published : 2025-12-22 12:54:00
సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు - ఈ రూట్ లో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే! మరో మూడు రోజుల్లో..


భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎవరూ కదిలించలేని విధంగా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ 2024 నుంచే అమల్లోకి వస్తుందని, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై అటార్నీ జనరల్‌తో విస్తృతంగా చర్చలు జరిగాయని, న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందన్న సందేహాలకు ఇక తెరపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

ITR ఫైల్ చేశారా? ఈ తప్పులు చేస్తే రీఫండ్ వడ్డీ రాదు.. ఇదే అసలు కారణం!

తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన పెమ్మసాని, అమరావతికి త్వరలో ప్రత్యేక పిన్‌కోడ్‌తో పాటు ఎస్‌టిడీ, ఐఎస్‌డీ కోడ్‌లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అమరావతికి కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, ఆయా కార్యాలయాల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. తాను పర్యవేక్షిస్తున్న తపాలా శాఖకు సంబంధించిన కేంద్ర కార్యాలయ పనులు మూడు నెలల్లోనే ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ చర్యలతో అమరావతి పరిపాలనా కేంద్రంగా మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!

రాజధాని ప్రాంతంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ వారిలో నమ్మకం, సంతృప్తి పెంచుతున్నామని పెమ్మసాని అన్నారు. అమరావతిలో జనసాంద్రత పెంచేందుకు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని రాజధానికి తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ కాంప్లెక్సులు, హైకోర్టు భవనాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలను రెండేళ్లలో పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Puramitra App: పురమిత్ర యాప్‌లో కొత్త అప్‌డేట్…! సమస్యలు ఇక దాచిపెట్టలేరు!

అమరావతి ప్రాంతంలో రైలు, రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఎల్‌పీఎస్ లేఅవుట్ల పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. ప్లాట్ల పరిమాణాలను తగ్గిస్తే హైదరాబాద్‌లోని పాతబస్తీ తరహా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే విశాలమైన ప్రణాళికతో, పచ్చదనం, మౌలిక సదుపాయాలతో కూడిన వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని నిర్మించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని చెప్పారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులు అందరూ కలిసి ముందుకు రావాలని పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.
 

Free Nutritious Food: ఏపీలో వారికి సూపర్ న్యూస్.. మూడేళ్ల పాటూ ఉచితంగా, వెంటనే దరఖాస్తు చేస్కోండి!
Emergency Landing: శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్! నెదర్లాండ్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenfield Highway: ఏపీ మీదుగా ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే! రూ.16,482 కోట్లతో... 12 గంటలు కాదు 6 గంటల్లో వెళ్లొచ్చు!
NationalHighways: జాతీయ రహదారులపై కేంద్రం గుడ్ న్యూస్.. 7 రోజుల్లో రూ.1.5 లక్షలు!!
Traffic Challans: మీ వాహనంపై చలాన్ ఉందా..? వాట్సాప్‌లోనే చెక్ చేయండి!
Dwacra Womens: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక బాధ్యతలు అప్పగింపు!

Spotlight

Read More →