దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు.. దావోస్ నుంచి నేరుగా సచివాలయానికి.. విశ్రాంతి లేకుండా రంగంలోకి దిగిన చంద్రబాబు! బ్యాంకర్లతో కీలక భేటీ.. ఏపీలో 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' యుగం.. 2035 నాటికి 'డే-జీరో రెడీ స్టేట్'గా ఆంధ్రప్రదేశ్! Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్! దావోస్‌లో చంద్రబాబు 'స్పీడ్'.. అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఏపీలో టూరిజం విప్లవం! అంతర్జాతీయ సంస్థల క్యూ.. దావోస్‌లో ట్రంప్ గ్రాండ్ డిన్నర్.. భారతీయ దిగ్గజాలకు అరుదైన ఆహ్వానం! దావోస్‌లో చంద్రబాబు 'టెక్' మార్క్.. అమరావతికి ఐబీఎం క్వాంటం సెంటర్.. 10 లక్షల మంది యువతకు ఏఐ శిక్షణ! దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..

రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు

‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం ప్రసంగం..దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు..పెట్టుబడులకు ఏపీని మించింది లేదు…ఏపీని మించిన అత్యుత్తమ

2026-01-20 15:01:00
Banking News: ఎస్‌బీఐ కొత్త రూల్స్ అమలు.. లావాదేవీలపై పెరిగిన ఛార్జీలు..!!
  • ‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం ప్రసంగం..
  • దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు..
  • పెట్టుబడులకు ఏపీని మించింది లేదు…
హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!

ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. 

ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను చూశాకే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందని, అందులో ఏపీ మొదట నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. దావోస్ పర్యటనలో రెండో రోజు జరిగిన ‘ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఐఐ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం ప్రసంగించారు. 

AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!

దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీ ఆకర్షించినట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంథనం, డిజిటల్ ఇన్ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు నెలకొన్న అవకాశాలపై సెషన్‌లో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, తదితర రంగాల్లో పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. గ్రీన్ అమ్మోనియా, గూగుల్ పెట్టుబడులు, ఏపీ బ్రాండ్ ఇమేజ్  గురించి పారిశ్రామిక వేత్తలకు తెలిపారు. 

Health News: గర్భిణుల భయాలకు బ్రేక్.. పారాసిటమాల్‌పై లాన్సెట్ అధ్యయనంతో క్లారిటీ..!!

స్పేస్ సిటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవే కనెక్టివిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తోందని, వ్యవసాయం రంగంతో పాటు వైద్య రంగంలోను డ్రోన్లను ఉపయోగిస్తామని సీఎం చెప్పారు. 2026‌లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఏపీ నుంచి లాంచ్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 1,054 కిలోమీటర్ల సముద్ర తీరం, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఏపీ బలమని చెప్పారు. వచ్చే 3-4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యంగా ప్రభుత్వ పనిచేస్తోందన్నారు.

Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!

బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్
‘దశాబ్దాలుగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు హాజరవుతున్నాను. దావోస్‌కు వచ్చిన ప్రతిసారీ పారిశ్రామికవేత్తలు, నిపుణుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటాను. కొత్త ఆలోచనలు పంచుకుంటాను. టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులను తెలుసుకుని పాలసీలు రూపొందిస్తాను. దావోస్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల ఆలోచనలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా మారుస్తున్నాం. 

విశాఖ, కాకినాడ పోర్టులకు 'గ్రీన్' కళ.. హైడ్రోజన్ వాహనాలపై మంత్రి లోకేశ్ భారీ ప్లాన్!

నాలెడ్జ్ ఎకానమీ దేశ ఆర్ధిక వ్యవస్థనే మారుస్తుంది. సంపద సృష్టి జరుగుతుంది. భారతీయులు... అందులోనూ తెలుగు ప్రజలు టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందుంటారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకుంటేనే అద్భుత ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది. మరే దేశంలో లేని యువశక్తి భారత్‌లో ఉంది. దేశానికి నేడు తిరుగులేని సమర్థ నాయకత్వం ఉంది. గతంలో పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. 

Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!

ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. తెలుగు ప్రజల విజయాలు, ఏపీ బ్రాండ్ సానుకూల అంశంగా మారాయి. ప్రతీ రంగంలో నిర్ధిష్ట లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ‘కలిసి ఎదుగుదాం... కలిసి పయనిద్దాం... భవిష్యత్‌ని కలిసి నిర్మిద్దాం...’ అని ముఖ్యమంత్రి అన్నారు. బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, మాస్టర్ కార్డ్ సీఏఓ, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సహా విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెషన్‌కి హాజరైన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దగ్గరకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు.

UAE President: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు... దేనికి సంకేతం!
Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!
UPI News: యూపీఐ ఉచిత సేవలకు గుడ్‌బైనా? ఉచిత లావాదేవీల వెనుక దాగిన అసలు నిజం ఇదే..!
Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!
Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!
AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!

Spotlight

Read More →