Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!! Amaravati Development: ఢిల్లీ, వాషింగ్టన్‌లను మించిపోనున్న నవ్యాంధ్ర రాజధాని! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ భూములు దర్జాగా అమ్ముకోవచ్చు... కీలక ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (29/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Future City: ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన! PM Modi: నీచ రాజకీయాలకు మహిళా బిల్లు బలి.. 40 ఏళ్ల నాన్చుడు ధోరణిపై ప్రధాని ఘాటు విమర్శలు.. Nara Lokesh: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 2 లక్షల ఉద్యోగాలు.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ రూపురేఖలు మార్చేస్తాం.! New Railway Lines: ఏపీ టార్గెట్... రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేలా రైల్వే లైన్ల విస్తరణ! High Speed Train: హైదరాబాద్ టూ ముంబై.. కేవలం 3 గంటల్లోనే! హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన.! Nara Lokesh: ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. అంతర్జాతీయ ఐటీ పటంలో విశాఖ కొత్త చరిత్ర! PawanKalyan: శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి- పవన్ కల్యాణ్!!

Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!

ఏపీ రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించనుంది. రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాల్లో విక్రయించిన రోజే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న

Published : 2026-01-20 12:46:00
National Highway: రెండో జాతీయ రహదారి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! హైదరాబాద్‌ - కొత్తగూడెం మధ్య తగ్గనున్న దూరం!

ఏపీ రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించనుంది. రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాల్లో విక్రయించిన రోజే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ధాన్యం అమ్మిన తర్వాత రైతులు కనీసం 24 గంటల నుంచి కొన్ని వారాల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా డబ్బులు రైతుల అకౌంట్లలోకి చేరేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

UPI News: యూపీఐ ఉచిత సేవలకు గుడ్‌బైనా? ఉచిత లావాదేవీల వెనుక దాగిన అసలు నిజం ఇదే..!

ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, దాదాపు 6 లక్షల 83 వేల 623 మంది రైతుల ఖాతాల్లో రూ.9,890 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. గతంలో ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తోందని, సాగు పనులు సజావుగా సాగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!

రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల కోసం ప్రత్యేక రైలు నడపడం చరిత్రలో ఇదే తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు. రబీ సీజన్‌లో గోతాలు, రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!

ప్రస్తుతం గుంటూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జీపీఎస్ వ్యవస్థ, తేమ శాతం పరిశీలన, రవాణా సదుపాయాలను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు నిధుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ చేయాలనే ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!
Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం!
TATA Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ.6 లక్షల నుంచే... డిజైన్ నుంచి ఇంజిన్ వరకూ స్పెషల్ ఫీచర్లు!
దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..
ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ మార్పు! మరింత పెరిగే అవకాశం..
77వ గణతంత్ర వేడుకలకు ఈయూ అగ్ర నేతలు ముఖ్య అతిథులు.. భారత్–ఈయూ దౌత్య బంధాలకు కొత్త ఊపు..!!

Spotlight

Read More →