Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

Tension: కొత్త జిల్లా కోసం పోరాటం..! హుజురాబాద్‌లో ఆందోళనలు!

 హుజురాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై

Published : 2026-01-20 13:17:00
Sabarimalai: మండల–మకరవిళక్కు యాత్ర ముగింపు..! శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు మూసివేత!

హుజురాబాద్ కేంద్రంగా ‘పీవీ జిల్లా’ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి రాజకీయంగా, సామాజికంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చలు సాగుతున్న తరుణంలో, హుజురాబాద్‌ను కొత్త జిల్లాగా ప్రకటించాలంటూ ప్రజా సంఘాలు, రాజకీయేతర వర్గాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ క్రమంలో పీవీ జిల్లా సాధన జేఏసీ (JAC) ఏర్పాటు చేసి, రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

UAE President: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో యూఏఈ అధ్యక్షుడు... దేనికి సంకేతం!

ఈ ఉద్యమంలో భాగంగా జేఏసీ నాయకులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హుజురాబాద్‌కు జిల్లా కేంద్రంగా మారేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గతంలో చిన్న ప్రాంతాలను కూడా జిల్లాలుగా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, అన్ని అర్హతలు ఉన్న హుజురాబాద్‌ను జిల్లాగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరించకూడదని స్పష్టం చేశారు.

Agriculture News: నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వ భారీ శుభవార్త!!

జేఏసీ నేతలు మాట్లాడుతూ, 2016 నుంచే హుజురాబాద్‌ను ‘పీవీ జిల్లా’గా ఏర్పాటు చేయాలంటూ తమ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం హుజురాబాద్ ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉండేదని, అప్పట్లో ప్రస్తుతం ఉన్న పలు నియోజకవర్గాలు కూడా హుజురాబాద్ పరిధిలోనే ఉండేవని గుర్తు చేశారు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు పరిపాలనా అనుకూలతలు ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయడం సమంజసమని అభిప్రాయపడ్డారు.

Nitin Nabin: బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ నబిన్! అభినందనలు తెలిపిన నారా లోకేష్, ప్రధాని మోదీ!

ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హుజురాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని జేఏసీ నేతలు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వివిధ వర్గాల నుంచి తమ ఉద్యమానికి మంచి మద్దతు లభిస్తోందని, ప్రజలంతా ఏకమై ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. జిల్లా ఏర్పాటు జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టంగా చెప్పారు.

77వ గణతంత్ర వేడుకలకు ఈయూ అగ్ర నేతలు ముఖ్య అతిథులు.. భారత్–ఈయూ దౌత్య బంధాలకు కొత్త ఊపు..!!
ఆకాశమే హద్దుగా బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులోనే భారీ మార్పు! మరింత పెరిగే అవకాశం..
దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు..
TATA Punch: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది! రూ.6 లక్షల నుంచే... డిజైన్ నుంచి ఇంజిన్ వరకూ స్పెషల్ ఫీచర్లు!
Dwaraka Tirumala: భక్తుడి తపస్సుకు భగవంతుడి అవతారం.. ద్వారకా తిరుమల దివ్య వైభవం!
AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!

Spotlight

Read More →