Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

AP GOVT: రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్! ఉదయం ధాన్యం అమ్మితే.. సాయంత్రానికే డబ్బు!

ధాన్యం కొనుగోలు చేసిన రోజే చెల్లింపు.. రైతులకు ఏపీ సర్కార్ ఊరట…రైతుల డబ్బులు ఇక ఆలస్యం కాదు.. అదే రోజు ఖాతాల్లో జమ…ఖరీఫ్ ధాన్యం సేకరణలో కొత్త విధానం.. రైతులకు వ

Published : 2026-01-20 10:49:00
Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!

ధాన్యం కొనుగోలు చేసిన రోజే చెల్లింపు.. రైతులకు ఏపీ సర్కార్ ఊరట…

Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!

రైతుల డబ్బులు ఇక ఆలస్యం కాదు.. అదే రోజు ఖాతాల్లో జమ…

UPI News: యూపీఐ ఉచిత సేవలకు గుడ్‌బైనా? ఉచిత లావాదేవీల వెనుక దాగిన అసలు నిజం ఇదే..!

ఖరీఫ్ ధాన్యం సేకరణలో కొత్త విధానం.. రైతులకు వెంటనే లాభం…

National Highway: రెండో జాతీయ రహదారి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! హైదరాబాద్‌ - కొత్తగూడెం మధ్య తగ్గనున్న దూరం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం రైతులకు మరో కీలక శుభవార్త ప్రకటించింది. ఇకపై ఉదయం ధాన్యం విక్రయిస్తే అదే రోజు సాయంత్రానికే నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు నెలల తరబడి చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Wipro: ఆఫర్ లెటర్ చేతిలో.. ఉద్యోగం గాల్లో! విప్రో ఫ్రెషర్లను మోసం చేసిందా?

ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు వెల్లడించారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.9,800 కోట్లను 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇది దేశంలోనే అరుదైన రికార్డుగా నిలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.

దావోస్‌లో చంద్రబాబు రెండో రోజు... పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!

ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిసారిగా ప్రత్యేక రైలు సేవలను ఏర్పాటు చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం సమస్యలు, జీపీఎస్ ఆధారిత రవాణా ట్రాకింగ్, లాజిస్టిక్స్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలిగామని తెలిపారు. దీని వల్ల ధాన్యం నిల్వ, రవాణా ప్రక్రియ వేగవంతమై రైతులకు తక్షణ ప్రయోజనం చేకూరిందన్నారు.

AP LRS Scheme: జనవరి 23 వరకే అవకాశం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 50% రాయితీపై ఏపీ ప్రభుత్వం స్పష్టం..!!

రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే గోతాలు, నిల్వ కేంద్రాలు, రవాణా సౌకర్యాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఢిల్లీరావుతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం!
Praja Vedika: నేడు (20/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
మన భాష - మన బలం.... ఖండాతరాల చాటున తెలుగు కీర్తి!

Spotlight

Read More →