Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

Farmers News: రైతులు, చిన్న వ్యాపారులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ ఆఫర్..!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్  తాజా భారత పర్యటన దేశ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపేలా సాగింది. పెద్ద హంగులు, బ

Published : 2026-01-20 10:30:00
Team Indias: టీమ్ ఇండియా అప్రతిష్ఠ.. బౌలింగ్‌లో లోపాలే కారణమా.. షమీ లేకపోవడం భారీ లోటు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్  తాజా భారత పర్యటన దేశ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపేలా సాగింది. పెద్ద హంగులు, బహిరంగ సభలు, ప్రకటనల హడావిడి లేకుండానే ఈ భేటీ జరిగింది. కానీ ఈ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు మాత్రం భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు గేమ్ చేంజర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

UPI News: యూపీఐ ఉచిత సేవలకు గుడ్‌బైనా? ఉచిత లావాదేవీల వెనుక దాగిన అసలు నిజం ఇదే..!

ఢిల్లీకి చేరుకున్న UAE అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. కేవలం మూడు గంటలపాటు మాత్రమే ఇరు దేశాల నేతల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఆ కొద్ది సమయంలోనే వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, టెక్నాలజీ, అంతరిక్షం, రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ఒప్పందాలకు రూపకల్పన జరిగింది. ఇది భారత్–UAE సంబంధాల్లో మరో కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

National Highway: రెండో జాతీయ రహదారి అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్! హైదరాబాద్‌ - కొత్తగూడెం మధ్య తగ్గనున్న దూరం!

ఈ ఒప్పందాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం రైతులు, చిన్న వ్యాపారులకు లభించనున్న అవకాశాలే. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలను నేరుగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే మార్గాన్ని మరింత సులభతరం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను సరళీకృతం చేయడం వల్ల రైతులు పండించే బియ్యం, పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు UAE మార్కెట్‌కు సులభంగా చేరే అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా రైతులకు మంచి ధరలు లభించే పరిస్థితి కనిపిస్తోంది.

Wipro: ఆఫర్ లెటర్ చేతిలో.. ఉద్యోగం గాల్లో! విప్రో ఫ్రెషర్లను మోసం చేసిందా?

అలాగే చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం ‘భారత్ మార్ట్’, ‘వర్చువల్ ట్రేడ్ కారిడార్’ వంటి కొత్త డిజిటల్ వాణిజ్య వేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న పరిశ్రమలు కూడా తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేయగలుగుతాయి. ఇది MSME రంగానికి కొత్త ఊపిరి పోసే అంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

దావోస్‌లో చంద్రబాబు రెండో రోజు... పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీలు!

ఇంధన రంగంలోనూ కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్‌కు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ HPCL, UAEకి చెందిన గ్యాస్ కంపెనీతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రాబోయే పదేళ్ల పాటు ఇంధన ధరల్లో స్థిరత్వం ఉండే అవకాశం ఉంది. ఇది పరిశ్రమలకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఉపశమనంగా మారనుంది.

AP LRS Scheme: జనవరి 23 వరకే అవకాశం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 50% రాయితీపై ఏపీ ప్రభుత్వం స్పష్టం..!!

టెక్నాలజీ రంగంలో సహకారం మరింత పెరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారత్‌లో ఒక భారీ సూపర్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు పెద్ద ప్రోత్సాహంగా నిలవనుంది. అంతరిక్ష రంగంలోనూ ఇస్రోకు చెందిన IN-SPACeతో కలిసి UAE పని చేయనుంది. రాకెట్ లాంచింగ్, స్పేస్ టెక్నాలజీ అభివృద్ధిలో ఇరు దేశాలు భాగస్వాములు కానున్నాయి.

అమెరికాలో మంచు తుపాను... మిచిగాన్‌లో భారీ రోడ్డు ప్రమాదం!

రక్షణ రంగంలో కూడా ఇకపై భారత్ కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా కాకుండా, సంయుక్తంగా డిఫెన్స్ టెక్నాలజీ తయారు చేసే స్థాయికి ఎదగనుంది. దీని వల్ల భారత రక్షణ పరిశ్రమకు అంతర్జాతీయ మార్కెట్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Praja Vedika: నేడు (20/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 ఈ పర్యటనలో జరిగిన ఒప్పందాలు కేవలం రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడమే కాకుండా, రైతులు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలు, యువతకు కొత్త అవకాశాలను తీసుకువచ్చేలా ఉన్నాయి. రాబోయే పదేళ్లలో భారత్ ఆర్థికంగా మరింత బలపడే దిశగా ఈ ఒప్పందాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

మన భాష - మన బలం.... ఖండాతరాల చాటున తెలుగు కీర్తి!
ఆ కేసులో సంచలనం.. పిన్నెల్లి బ్రదర్స్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ!

Spotlight

Read More →