తేదీ 18-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న _"ప్రజా వేదిక"_ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 18 నవంబర్ 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ ఎన్. ఎం. డి. ఫారూక్ గారు (గౌరవ మంత్రివర్యులు). 2. శ్రీ అబ్దుల్ అజీజ్ గారు (ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్)_