Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Vizag Steel Plant పై ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి నో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమపై కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అభి

Published : 2025-11-17 18:57:00
BSc Nursing : బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లకు NTR హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్... నవంబర్ 18 చివరి తేదీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమపై కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటీకరణ చేయాలనే ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, అది తిరిగి బలోపేతం అవడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో నెలకొన్న అనుమానాలు కూడా కొంతవరకు తొలగినట్లయింది.

Gemini AI Updates: గూగుల్ భారీ AI అప్‌డేట్‌లు.. జెమినై నుంచి నోట్బుక్‌ఎల్‌ఎమ్‌ వరకు కొత్త ఫీచర్లు దుమ్మురేపుతున్నాయి!!

గత 17 నెలలలో ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మొత్తం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఉక్కు పరిశ్రమకు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాక ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్ 48 శాతం నుంచి 79 శాతానికి పెరగడం పురోగతికి నిదర్శనమని వివరించింది. దేశంలోని మరే ప్రభుత్వ రంగ సంస్థకు అంతస్థాయి సహాయం అందలేదని కూడా పేర్కొంది.

Bihar news: 10వసారి సీఎం అవుతున్న నితీష్… మోదీ ఎంట్రీతో ప్రమాణ స్వీకారం మరింత హాట్ టాపిక్!

ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన ఒక సర్క్యూలర్ కార్మికుల్లో ఆందోళనకు దారితీసింది. ఉత్పత్తికి అనుగుణంగా మాత్రమే జీతాలు చెల్లిస్తామని ఆ సర్క్యూలర్‌లో పేర్కొనడం వివాదానికి కారణమైంది. దీంతో తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని భావించిన కార్మిక సంఘాలు, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లాంట్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి.

ఏపీ మద్యం స్కాంలో భారీ ట్విస్ట్! అక్రమ సొమ్ము రూ.6 కోట్లు చోరీ!

కార్మికుల అభ్యంతరం ఏంటంటే—ముడి పదార్థాల కొరత, తరచూ జరిగే సాంకేతిక సమస్యలు కారణంగా లక్ష్య ఉత్పత్తి సాధ్యం కాదని. అలాంటప్పుడు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని వారు వాదిస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పూర్తి జీతాలు చెల్లించి, నవంబర్ నుంచి అకస్మాత్తుగా విధానం మారడం యాజమాన్యం చర్యపై అనుమానాలు పెంచింది.

Steel Plant: ఏపీలో అత్యంత భారీ స్టీల్ ప్లాంట్..! ఆ జిల్లా దశ తిరిగింది.. రూ.8,570 కోట్ల భారీ పెట్టుబడి..!

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం పరిస్థితిని శాంతింపజేయడానికి సహాయపడుతుందని తెలుస్తోంది. విశాఖ ఉక్కు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రభుత్వం మళ్లీ ధృవీకరించడం కార్మికులకు ఊరటనిచ్చింది. యాజమాన్యం, కార్మిక సంఘాలు, ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం పరిస్థితి సూచిస్తుంది.

రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ రూ.2 వేలు ఆరోజే.. PM కిసాన్ స్టేటస్ చెక్ చేయండి.. లేదంటే నిధులు ఆగిపోతాయి!
Career Guide: లక్షల్లో ప్యాకేజీ కావాలంటే.. ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేస్తే..!
India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు!
Farmers: అన్నదాతలకు మళ్ళీ గుడ్‌న్యూస్..! సుఖీభవ–పీఎం కిసాన్ కింద రూ.7 వేల జమకు గ్రీన్ సిగ్నల్!
iBOMMA: iBOMMAకు ఎందుకంత క్రేజ్.. భార్య కారణంగా అరెస్ట్ వార్తల్లో నిజం లేదు.. ఐదు ఏళ్ల క్రితమే!

Spotlight

Read More →