AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

ఏపీ మద్యం స్కాంలో భారీ ట్విస్ట్! అక్రమ సొమ్ము రూ.6 కోట్లు చోరీ!

2025-11-17 17:12:00
Steel Plant: ఏపీలో అత్యంత భారీ స్టీల్ ప్లాంట్..! ఆ జిల్లా దశ తిరిగింది.. రూ.8,570 కోట్ల భారీ పెట్టుబడి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్టు ఆరోపిస్తున్న మద్యం స్కాంలో ఇవాళ పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. స్కాం నిందితులు దాచిన భారీ మొత్తంలో డబ్బును ఒడిశాకు చెందిన దొంగల ముఠా దొంగతనం చేసినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాక, ఆ దొంగలు ఈ డబ్బుతో స్తిరాస్తులు కూడా కొనుగోలు చేసినట్లు అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో ఈ కేసులో నిందితులతో పాటు ఒడిశా గ్యాంగ్‌ను కూడా పోలీసులు రాడార్‌లోకి తీసుకున్నారు.

రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ రూ.2 వేలు ఆరోజే.. PM కిసాన్ స్టేటస్ చెక్ చేయండి.. లేదంటే నిధులు ఆగిపోతాయి!

మద్యం అమ్మకాల వ్యవహారాల్లో కీలకంగా ఉన్న నిందితులలో రాజ్ కెసిరెడ్డి (A1), కిరణ్ కుమార్ రెడ్డి (A9) లాంటి వ్యక్తులు స్కాం డబ్బులను రహస్య ప్రదేశాల్లో పెట్టెల్లో దాచినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బును దాచిన ఇళ్లలో ఒకటి A44 మోహన్ కొల్లిపురి ఇంటి అని పోలీసులు గుర్తించారు. అప్పట్లో అతని అన్న అనిల్ కుమార్ హైదరాబాదులో చికిత్స కోసం అక్కడే ఉంటూ వచ్చారు. ఈ సమయంలోనే సంఘటనకు సంబంధించిన కీలక వ్యక్తులు ఒకేచోట ఉన్న పరిస్థితి ఏర్పడింది.

Career Guide: లక్షల్లో ప్యాకేజీ కావాలంటే.. ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేస్తే..!

అనిల్ ప్రియురాలు రష్మిత బెహరా (ఒడిశా) తరచూ ఆ ఇంటికి వచ్చేది. ఆమె అక్కడ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టెల్లో దాచినట్టుగా గమనించి తన ఒడిశా ఫ్రెండ్ ఇర్షాద్‌కు సమాచారం ఇచ్చింది. తర్వాత ఇర్షాద్, ముబారక్ అలీతో కలిసి మొత్తం ఆరుగురు కలిసి 5.8 కోట్ల రూపాయలను దొంగలించారు. దొంగలు డబ్బు పెట్టెలను తీసుకెళ్లి అందులో కొంత భాగం ముబారక్ అలీ ఇంట్లో దాచగా, మిగిలిన డబ్బుతో రష్మిత, ఇర్షాద్ ఒడిశాకు పారిపోయారు.

India ranks: రష్యా చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానం.. అక్టోబర్‌లో రూ.26 వేల కోట్ల కొనుగోలు!

డబ్బు దొంగిలించబడిన తర్వాత అసలు స్కాం నిందితులు సైమన్ ప్రసన్న, మోహన్‌లు తమ విలువైన బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టించి కొంత మొత్తాన్ని తిరిగి పొందినట్లు సమాచారం. తాజాగా అనిల్ కుమార్ విచారణలో ఈ మొత్తం దొంగతనం వ్యవహారం వెలుగులోకి తెచ్చాడు. ముఖ్యంగా దొంగలు ఈ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారని చెప్పడంతో సిట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీలను జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది.

Farmers: అన్నదాతలకు మళ్ళీ గుడ్‌న్యూస్..! సుఖీభవ–పీఎం కిసాన్ కింద రూ.7 వేల జమకు గ్రీన్ సిగ్నల్!

ఇలా మద్యం స్కాం డబ్బులు అసలు నిందితుల నుండి బయటకు వెళ్లి దొంగల చేతుల్లో పడి, ఆ తర్వాత స్తిరాస్తులుగా మారడం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేసింది. ఈ కేసులో కొత్త కోణం బయటపడడంతో సిట్ ఇప్పుడు స్కాం నిందితులు మాత్రమే కాకుండా ఒడిశా ముఠా సభ్యులపై కూడా విచారణను వేగవంతం చేసింది.

iBOMMA: iBOMMAకు ఎందుకంత క్రేజ్.. భార్య కారణంగా అరెస్ట్ వార్తల్లో నిజం లేదు.. ఐదు ఏళ్ల క్రితమే!
Govt Jobs: కేబినెట్ సెక్రటేరియట్ లో భారీ నోటిఫికేషన్..! వారికి గోల్డెన్ ఛాన్స్!
Election Analysis: బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్‌కు భారీ ఎదురు దెబ్బ.. జన్ సురాజ్ ఖాతాలో ఒక్క సీటు కూడా లేదు!!
Metro: మూడు మెట్రో స్టేషన్ల పేర్ల మార్పు..! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
Health tips: శీతాకాలంలో మడమలు ఎందుకు పగులుతాయి? ఇంట్లోనే తగ్గించే సులభమైన చిట్కాలు ఇవే!!

Spotlight

Read More →