ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు.. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!! AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…! AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

2025-12-17 18:07:00
TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్‌లో పాలనను మరింత ప్రజాకేంద్రీకృతంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావు లేకుండా ‘జీరో టాలరెన్స్’ విధానంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే జనవరి నెల నుంచి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తానని సీఎం వెల్లడించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన హెచ్చరించారు.

JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC!

కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర అంశాలుగా వర్గీకరించి, ప్రతి సమస్యకు నిర్దిష్ట గడువులో పరిష్కారం చూపాలని సూచించారు. ఏ శాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో విశ్లేషించి, అక్కడ పాలనలో లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్సులు ఎక్కువగా ఉంటే పాలనలో సమస్యలున్నట్లేనని, ఫిర్యాదులు తగ్గితేనే నిజమైన పరిపాలన ఫలితాలు కనిపిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే త్రైమాసికానికి ‘జీరో గ్రీవెన్సులు’ సాధించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

Ward secretariats: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. సీఎం చంద్రబాబు ప్రకటన!

నగరాలు, పట్టణాల్లో నెలకొన్న మురుగు కాలువల సమస్యపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాబోయే మూడు నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. వర్షాకాలానికి ముందే డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని, దీనిపై నిర్లక్ష్యం తగదని చంద్రబాబు స్పష్టం చేశారు. పారిశుధ్య సమస్యలు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు.

India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

అదేవిధంగా తాగునీటి సరఫరాపై కూడా ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి కొరత ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. నీటి భద్రతపై పెద్ద మాటలు చెప్పే పరిస్థితిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించే బాధ్యతతో పనిచేస్తోందని, ఇకపై పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Pulivendula: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్..! జగన్ అనుచరుడు టీడీపీలో చేరిక..!
రియల్ హీరో సోనూ సూద్ మరో అద్భుతం... 500 కుటుంబాల్లో వెలిగిన వెలుగులు!
Pensions : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే యోచనలో.. తెలంగాణ ప్రభుత్వం!
టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం!
ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే!
తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా మారిన నిస్సాన్ మాగ్నైట్!

Spotlight

Read More →