Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్!

 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి

Published : 2025-12-17 17:25:00
JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ప్రముఖ ఆర్జిత సేవల టికెట్లు ఈసారి కూడా ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించనున్నారు. భక్తులు డిసెంబర్ 18 ఉదయం నుంచి డిసెంబర్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Ward secretariats: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. సీఎం చంద్రబాబు ప్రకటన!

ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ రుసుము చెల్లించి తమ బుకింగ్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి రుసుము చెల్లించని పక్షంలో టికెట్లు స్వయంచాలకంగా రద్దవుతాయని టీటీడీ స్పష్టం చేసింది. ఆర్జిత సేవల టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

ఇతర ముఖ్యమైన సేవల టికెట్లను కూడా దశలవారీగా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవల ద్వారా భక్తులు ఇంటి నుంచే శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది.

Pulivendula: పులివెందులలో వైసీపీకి ఊహించని షాక్..! జగన్ అనుచరుడు టీడీపీలో చేరిక..!

డిసెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచుతారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

రియల్ హీరో సోనూ సూద్ మరో అద్భుతం... 500 కుటుంబాల్లో వెలిగిన వెలుగులు!
Pensions : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెన్షన్లు పెంచే యోచనలో.. తెలంగాణ ప్రభుత్వం!
టీడీపీలో విషాదం.. టీటీడీ మాజీ సభ్యుడు కన్నుమూత.. సీఎం, మంత్రి లోకేశ్, బాలకృష్ణ, రామకృష్ణ సంతాపం!
ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ ఫ్లాగ్లిప్.. ఫోన్పై క్రేజీ ఆఫర్! ట్రిపుల్ కెమెరా, ప్రీమియం ఫీచర్లతో అదిరిపోయే!
తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్‌గా మారిన నిస్సాన్ మాగ్నైట్!
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 16 అదనపు ప్రత్యేక రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

Spotlight

Read More →