Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి!

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థలో మరో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా మారిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును మార్చ

Published : 2025-12-18 13:20:00
Nidhi Agarwal: లులూ మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లలో మహిళల భద్రత ఎవరి బాధ్యత!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా వ్యవస్థలో మరో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా మారిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును మార్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్!

బుధవారం సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సచివాలయాలను ఇకపై 'స్వర్ణ గ్రామం' (Swarna Gramam) అని పిలవనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…!

చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యవస్థను పునర్నిర్మించే పనిలో పడింది. ఇందులో భాగంగానే సచివాలయాల పేరును మారుస్తున్నారు. సచివాలయాల పేరు మార్పుపై ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందులో తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ఈ పేరు మార్పు కేవలం పైపైన చేసే మార్పు మాత్రమే కాదని, దీని వెనుక ఒక పెద్ద 'విజన్' ఉందని సీఎం పేర్కొన్నారు.

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!

గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై కేవలం సేవా కేంద్రాలుగానే కాకుండా, 'విజన్ యూనిట్లు'గా తీర్చిదిద్దనున్నారు. అంటే, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం వంటి అంశాల డేటాను సేకరించి, దానికి అనుగుణంగా పథకాలను రూపొందిస్తారు.

10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలబెట్టాలనే 'స్వర్ణాంధ్ర విజన్-2047' ప్రణాళికలో ఈ 'స్వర్ణ గ్రామాలు' కీలక పాత్ర పోషించనున్నాయి. క్షేత్రస్థాయిలో పాలనను పారదర్శకంగా అందించాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఈ యూనిట్లను సిద్ధం చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశించారు.

Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియను పారదర్శకమైన నిబంధనలతో నిర్వహించనున్నారు.

త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..

అర్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై కూడా కసరత్తు జరుగుతోంది.

Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!

జిల్లా, మండలం, మరియు గ్రామ స్థాయిలో మూడు అంచెల వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల బాధ్యతల విభజన జరిగి, సేవలు మరింత వేగంగా అందుతాయి.

Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు

గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా పథకాలు ప్రజల ఇళ్ల వద్దకు చేరేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలోనే మరిన్ని సంస్కరణలు తీసుకువస్తూ, రాజకీయ జోక్యం లేని వ్యవస్థను నిర్మించాలని ప్రయత్నిస్తోంది. 

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

వాలంటీర్ల భవిష్యత్తుపై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్న తరుణంలో, ఈ 'స్వర్ణ గ్రామం' పేరు మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పేరు ఏదైనా సరే, సామాన్య ప్రజలకు తమ పనులు సకాలంలో జరగడమే ముఖ్యం. 

AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

గ్రామంలోనే పారదర్శకంగా ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల వివరాలు అందుతాయి. ప్రతి విజన్ యూనిట్ (గ్రామం) తన లక్ష్యాలను చేరుకునేలా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...

ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన అభివృద్ధి రోడ్ మ్యాప్ ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఇకపై 'స్వర్ణ గ్రామాలు'గా మారి, కొత్త రూపంలో ప్రజలకు సేవలు అందించబోతున్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఈ మార్పులు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతాయో చూడాలి.

Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!

Spotlight

Read More →