Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!! Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..! Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం... Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

International News: భారత్–పాక్ ఉద్రిక్తతలను చైనా ఆయుధ పరీక్షల వేదికగా వాడుకుందా? అమెరికా నివేదిక సంచలనం!!

2025-11-23 13:34:00
విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినా 80% రీఫండ్! తక్కువ ధరల టికెట్లలో..

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూఎస్ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ విడుదల చేసిన తాజా నివేదిక కొత్త వివాదానికి దారి తీసింది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం లా ఉపయోగించుకుందని ఆ నివేదిక చేసిన ఆరోపణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

రాజధానిలో కీలక ఘట్టం.. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా అమరావతి.. ఆర్బీఐ సహా 25 బ్యాంకుల నిర్మాణాలకు పునాది!

అమెరికా నివేదిక ప్రకారం భారత్–పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో చైనాకు చెందిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు, PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, J-10 యుద్ధ విమానాలు ప్రత్యక్ష యుద్ధ ప్రదేశాల్లో మొట్టమొదటిసారి వినియోగించబడ్డాయి. ఇవి చైనా ఆయుధ వ్యవస్థలు ‘వాస్తవ పరిస్థితుల్లో’ ఎలా పనిచేస్తాయో పరిశీలించేందుకు ఒక సాధక వాతావరణంగా వ్యవహరించాయని నివేదిక పేర్కొంది. ఈ పరీక్షలు చైనా రక్షణ పరిశ్రమ పటిష్టతను ప్రపంచానికి చూపించేందుకు ఉపయోగపడినట్టు కమిషన్ విశ్లేషించింది.

Vande Bharat:తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్.. విజయవాడ–బెంగళూరు వందే భారత్ పట్టాలెక్కనుంది!

ఇదితో పాటు పాక్ వైపు నిలబడి చైనా భారీ స్థాయిలో ఆధునిక ఆయుధాలు సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా నివేదికలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐదో తరం జే–35 యుద్ధ విమానాలు, కేజే–500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్‌కు అందించడానికి చైనా సిద్ధమైనట్టు నివేదిక పేర్కొంది. యుద్ధం ముగిసిన కొద్ది వారాల్లోనే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా తమ ఆధునిక ఆయుధాల సామర్థ్యాలను ప్రశంసించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని కూడా నివేదిక ఆరోపించింది.

16 జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! దక్షిణ అండమాన్ సముద్రంలో..

రఫేల్ యుద్ధ విమానాలపై చైనా చేసిన తప్పుడు ప్రచారం మరో కీలక అంశంగా నిలిచింది. జే–35 జెట్ల పనితీరును ప్రశంసిస్తూ, ఒకే సమయంలో రఫేల్ సామర్థ్యాన్ని తగ్గించేలా ఏఐ వీడియోలు, మార్చిన ఫోటోలు ఉపయోగించి కల్తీ ప్రచారం నడిపిందని నివేదిక పేర్కొంది. ఇండోనేషియాతో ఇప్పటికే ఉన్న రఫేల్ డీల్‌ను నిలిపివేయడానికి చైనా ఒత్తిడి తీసుకువచ్చినట్టు కూడా ఆరోపణ ఉంది.

MovieRulz: పైరసీ ఆపాలా? లేక చూడాలా.. ప్రేక్షకులే నిర్ణయించాలి.. MovieRulz ఇష్యూ!

ఈ నివేదికను చైనా పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా కమిషన్ ఎప్పటిలాగే పక్షపాత ధోరణితో పనిచేస్తోందని, ఈ నివేదికలో విశ్వసనీయత లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా ఖండించారు. భారత్–పాక్ ఘర్షణల్లో తమ పాత్రపై వచ్చిన ఆరోపణలు “పూర్తిగా అసత్యాలు” అని పేర్కొన్నారు.

74వ రోజు ప్రజాదర్బార్... ప్రతి ఒక్కరి వినతులు స్వయంగా స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్!

అమెరికా నివేదికతో చైనా పాత్రపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. భారత్–పాక్ మధ్య ఉత్పన్నమైన ఉద్రిక్తతలను చైనా ఎలా చూసింది? నిజంగా ఆయుధాల ప్రమోషన్‌కు ఈ పరిస్థితులను వాడుకుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా తెరపైకి వచ్చాయి. ఈ అంశం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఇరుదేశాలు, అంతర్జాతీయ పరిశీలకులు ఇంకా మరిన్ని వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి

తిరుమలలో పెరిగిన రద్దీ... ఉచిత దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్!
G20 Summit: జీ–20లో మోదీ దౌత్య పరాక్రమం.. యూఎన్ చీఫ్‌, బ్రిటన్ ప్రధానితో వరుస కీలక భేటీలు!!
Good News: కుప్పంకు మరో కంపెనీ! గుడ్ న్యూస్ చెప్పిన నారా భువనేశ్వరి!
Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!
MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

Spotlight

Read More →