Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే...

International News: భారత్–పాక్ ఉద్రిక్తతలను చైనా ఆయుధ పరీక్షల వేదికగా వాడుకుందా? అమెరికా నివేదిక సంచలనం!!

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగానే కొనసా

Published : 2025-11-23 13:34:00
విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసినా 80% రీఫండ్! తక్కువ ధరల టికెట్లలో..

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో మే నెలలో భారత్–పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూఎస్ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ విడుదల చేసిన తాజా నివేదిక కొత్త వివాదానికి దారి తీసింది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణలను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం లా ఉపయోగించుకుందని ఆ నివేదిక చేసిన ఆరోపణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

రాజధానిలో కీలక ఘట్టం.. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా అమరావతి.. ఆర్బీఐ సహా 25 బ్యాంకుల నిర్మాణాలకు పునాది!

అమెరికా నివేదిక ప్రకారం భారత్–పాక్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో చైనాకు చెందిన HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు, PL-15 ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, J-10 యుద్ధ విమానాలు ప్రత్యక్ష యుద్ధ ప్రదేశాల్లో మొట్టమొదటిసారి వినియోగించబడ్డాయి. ఇవి చైనా ఆయుధ వ్యవస్థలు ‘వాస్తవ పరిస్థితుల్లో’ ఎలా పనిచేస్తాయో పరిశీలించేందుకు ఒక సాధక వాతావరణంగా వ్యవహరించాయని నివేదిక పేర్కొంది. ఈ పరీక్షలు చైనా రక్షణ పరిశ్రమ పటిష్టతను ప్రపంచానికి చూపించేందుకు ఉపయోగపడినట్టు కమిషన్ విశ్లేషించింది.

Vande Bharat:తిరుపతి భక్తులకు గుడ్ న్యూస్.. విజయవాడ–బెంగళూరు వందే భారత్ పట్టాలెక్కనుంది!

ఇదితో పాటు పాక్ వైపు నిలబడి చైనా భారీ స్థాయిలో ఆధునిక ఆయుధాలు సరఫరా చేసిందనే ఆరోపణలు కూడా నివేదికలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐదో తరం జే–35 యుద్ధ విమానాలు, కేజే–500 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను పాకిస్థాన్‌కు అందించడానికి చైనా సిద్ధమైనట్టు నివేదిక పేర్కొంది. యుద్ధం ముగిసిన కొద్ది వారాల్లోనే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాల ద్వారా తమ ఆధునిక ఆయుధాల సామర్థ్యాలను ప్రశంసించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని కూడా నివేదిక ఆరోపించింది.

16 జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ! దక్షిణ అండమాన్ సముద్రంలో..

రఫేల్ యుద్ధ విమానాలపై చైనా చేసిన తప్పుడు ప్రచారం మరో కీలక అంశంగా నిలిచింది. జే–35 జెట్ల పనితీరును ప్రశంసిస్తూ, ఒకే సమయంలో రఫేల్ సామర్థ్యాన్ని తగ్గించేలా ఏఐ వీడియోలు, మార్చిన ఫోటోలు ఉపయోగించి కల్తీ ప్రచారం నడిపిందని నివేదిక పేర్కొంది. ఇండోనేషియాతో ఇప్పటికే ఉన్న రఫేల్ డీల్‌ను నిలిపివేయడానికి చైనా ఒత్తిడి తీసుకువచ్చినట్టు కూడా ఆరోపణ ఉంది.

MovieRulz: పైరసీ ఆపాలా? లేక చూడాలా.. ప్రేక్షకులే నిర్ణయించాలి.. MovieRulz ఇష్యూ!

ఈ నివేదికను చైనా పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా కమిషన్ ఎప్పటిలాగే పక్షపాత ధోరణితో పనిచేస్తోందని, ఈ నివేదికలో విశ్వసనీయత లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తీవ్రంగా ఖండించారు. భారత్–పాక్ ఘర్షణల్లో తమ పాత్రపై వచ్చిన ఆరోపణలు “పూర్తిగా అసత్యాలు” అని పేర్కొన్నారు.

74వ రోజు ప్రజాదర్బార్... ప్రతి ఒక్కరి వినతులు స్వయంగా స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్!

అమెరికా నివేదికతో చైనా పాత్రపై మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. భారత్–పాక్ మధ్య ఉత్పన్నమైన ఉద్రిక్తతలను చైనా ఎలా చూసింది? నిజంగా ఆయుధాల ప్రమోషన్‌కు ఈ పరిస్థితులను వాడుకుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా తెరపైకి వచ్చాయి. ఈ అంశం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఇరుదేశాలు, అంతర్జాతీయ పరిశీలకులు ఇంకా మరిన్ని వివరాలు బయటపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి

తిరుమలలో పెరిగిన రద్దీ... ఉచిత దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లు ఫుల్!
G20 Summit: జీ–20లో మోదీ దౌత్య పరాక్రమం.. యూఎన్ చీఫ్‌, బ్రిటన్ ప్రధానితో వరుస కీలక భేటీలు!!
Good News: కుప్పంకు మరో కంపెనీ! గుడ్ న్యూస్ చెప్పిన నారా భువనేశ్వరి!
Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!
MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

Spotlight

Read More →