Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!! Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!

Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

2025-11-23 08:44:00
MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి అభివృద్ధిపై భారీగా దృష్టి పెట్టింది. పెరుగుతున్న రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లను విస్తరించడం, కొత్త హైవేలను నిర్మించడం, గ్రామీణ–పట్టణ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించడం కోసం పలు ప్రాజెక్టులు సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాలుగు కీలక హైవేల విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు (DPR) సిద్ధం చేసి కేంద్ర రహదారి మంత్రిత్వశాఖకు పంపబడినట్టు అధికారులు తెలిపారు.

Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....

ఈ నాలుగు ప్రధాన హైవేల విస్తరణకు మొత్తం రూ.9,490 కోట్ల భారీ వ్యయం అంచనా వేశారు. అమలాపురం–రావులపాలెం, పెడన–విస్సన్నపేట–లక్ష్మీపురం, ముద్దనూరు–కడప, ఆకివీడు–దిగమర్రు మార్గాలకు మొత్తం 243.3 కిలోమీటర్ల పొడవులో విస్తరణ చేపట్టనున్నారు. ఇవన్నీ పరిశీలనకు వెళ్లగా, కేంద్రం నుంచి 2026 మార్చి నాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

పెడన నుంచి లక్ష్మీపురం వరకు ఉన్న జాతీయ రహదారి 216H ను ప్రధానంగా విస్తరించనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల ఈ రూట్‌ విస్తరణకు రూ.4,245 కోట్ల DPR పంపారు. పెడన–నూజివీడు భాగాన్ని 4 లైన్లుగా, ఆ తర్వాతి భాగాన్ని 2 లైన్లుగా మార్చనున్నారు. ఇందులో ఒంటరిగా సివిల్ పనులకు మాత్రమే రూ.2,000 కోట్లు ఖర్చు కానున్నాయి. అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 44.94 కిలోమీటర్ల విస్తరణకు రూ.3,256 కోట్ల అంచనా వేశారు.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

రాష్ట్ర తీరప్రాంతానికి పెద్ద మద్దతుగా నిలిచే అమలాపురం–రావులపాలెం హైవేను కూడా విస్తరించనున్నారు. ఇది రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కీలక మార్గంగా ఉన్నందున, దాన్ని 10 మీటర్ల వెడల్పుతో 2 లైన్లుగా మార్చనున్నారు. ఈ పనులకు రూ.807 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా కడప జిల్లాలోని ముద్దనూరు–కడప మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించడానికి రూ.1,182 కోట్ల DPRను కేంద్రానికి పంపించారు.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఈ విస్తరణలు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటమే కాకుండా, పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు కూడా వృద్ధి చెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. జిల్లాల మధ్య ప్రయాణం వేగవంతం అవుతుండడంతో, ఆర్థిక కార్యకలాపాలు కూడా మరింత చురుకుగా మారనున్నాయి.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!
అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!
ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..
భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!

Spotlight

Read More →