Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే...

Highway Expansion: ఏపీలోనే ఆ నాలుగు హైవేలకు కీలక ప్రతిపాదనలు! రూ.9,490 కోట్లతో... ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి అభివృద్ధిపై భారీగా దృష్టి పెట్టింది. పెరుగుతున్న రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లను విస్తరించడం, కొత్

Published : 2025-11-23 08:44:00
MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారి అభివృద్ధిపై భారీగా దృష్టి పెట్టింది. పెరుగుతున్న రద్దీ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లను విస్తరించడం, కొత్త హైవేలను నిర్మించడం, గ్రామీణ–పట్టణ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించడం కోసం పలు ప్రాజెక్టులు సిద్ధం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని నాలుగు కీలక హైవేల విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు (DPR) సిద్ధం చేసి కేంద్ర రహదారి మంత్రిత్వశాఖకు పంపబడినట్టు అధికారులు తెలిపారు.

Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....

ఈ నాలుగు ప్రధాన హైవేల విస్తరణకు మొత్తం రూ.9,490 కోట్ల భారీ వ్యయం అంచనా వేశారు. అమలాపురం–రావులపాలెం, పెడన–విస్సన్నపేట–లక్ష్మీపురం, ముద్దనూరు–కడప, ఆకివీడు–దిగమర్రు మార్గాలకు మొత్తం 243.3 కిలోమీటర్ల పొడవులో విస్తరణ చేపట్టనున్నారు. ఇవన్నీ పరిశీలనకు వెళ్లగా, కేంద్రం నుంచి 2026 మార్చి నాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

పెడన నుంచి లక్ష్మీపురం వరకు ఉన్న జాతీయ రహదారి 216H ను ప్రధానంగా విస్తరించనున్నారు. మొత్తం 118 కిలోమీటర్ల ఈ రూట్‌ విస్తరణకు రూ.4,245 కోట్ల DPR పంపారు. పెడన–నూజివీడు భాగాన్ని 4 లైన్లుగా, ఆ తర్వాతి భాగాన్ని 2 లైన్లుగా మార్చనున్నారు. ఇందులో ఒంటరిగా సివిల్ పనులకు మాత్రమే రూ.2,000 కోట్లు ఖర్చు కానున్నాయి. అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకు 44.94 కిలోమీటర్ల విస్తరణకు రూ.3,256 కోట్ల అంచనా వేశారు.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

రాష్ట్ర తీరప్రాంతానికి పెద్ద మద్దతుగా నిలిచే అమలాపురం–రావులపాలెం హైవేను కూడా విస్తరించనున్నారు. ఇది రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ కీలక మార్గంగా ఉన్నందున, దాన్ని 10 మీటర్ల వెడల్పుతో 2 లైన్లుగా మార్చనున్నారు. ఈ పనులకు రూ.807 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా కడప జిల్లాలోని ముద్దనూరు–కడప మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించడానికి రూ.1,182 కోట్ల DPRను కేంద్రానికి పంపించారు.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఈ విస్తరణలు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటమే కాకుండా, పరిశ్రమలు, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగ అవకాశాలు కూడా వృద్ధి చెందుతాయని నిపుణులు భావిస్తున్నారు. జిల్లాల మధ్య ప్రయాణం వేగవంతం అవుతుండడంతో, ఆర్థిక కార్యకలాపాలు కూడా మరింత చురుకుగా మారనున్నాయి.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!
అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!
ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..
భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!

Spotlight

Read More →