YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది..

పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు!

స్పెషల్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి.. ప్రియుడితో పాటు కటకటాల్లోకి లేడీ డాన్ 'నేహా'.

Published : 2026-02-21 12:50:00

ఢిల్లీ పోలీసుల మెరుపు దాడి…

ఏవియేషన్ సెక్టార్‌లోనూ తిరుమల తరహా కమాండ్ సెంటర్..

దేశ రాజధానిలో క్రైమ్ నెట్‌వర్క్ గుట్టురట్టు..

ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్‌గా పేరుగాంచిన ఖుస్నుమా అన్సారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అత్యంత పకడ్బందీగా ఆపరేషన్ నిర్వహించి, ఆమెను అరెస్టు చేసింది. ఖుస్నుమా అన్సారీతో పాటు ఆమె ప్రియుడు బాబీ కబూతర్ మరియు మరో ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేర ప్రపంచంలో 'నేహా' అనే మారుపేరుతో చలామణి అవుతున్న ఈమెపై పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ ముఠా అరెస్టుతో దేశ రాజధానిలో భారీ నేర నెట్‌వర్క్ గుట్టు రట్టయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి, దాని పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు భద్రత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగిస్తూ దర్శనం కల్పించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఇదే తరహాలో సివిల్ ఏవియేషన్ రంగంలో కూడా అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.

దేశంలో విమానయాన రంగం అభివృద్ధిపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో పౌర విమానయాన శాఖ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 165 కొత్త ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వచ్చాయని, ఇది విమానయాన రంగంలో సాధించిన గొప్ప విజయమని ఆయన తెలిపారు. దేశంలోని ఎయిర్‌పోర్టులు మరియు ఏవియేషన్ సెక్టార్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Spotlight

Read More →