New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!

MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..

2025-11-23 07:52:00
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాలు, మృతుల పేర్లపై జాబ్ కార్డులు, వలసపోయిన వారి పేర్లు లాంటి సమస్యలను తొలగించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

ఈకేవైసీ పూర్తి చేయని కార్డులను రద్దు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆచూకీ లేని వారు, మరణించిన వారు వంటి కేటగిరీల్లో ఉండే 64,000 జాబ్ కార్డులు రద్దు చేశారు. ఇంకా దాదాపు 48,000 మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఈకేవైసీ చేయకపోతే వారి కార్డులు కూడా రద్దు కానున్నాయి.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

ఉపాధి హామీ పథకంపై ఈకేవైసీ ప్రభావం గణనీయంగా ఉంటుందని లిబ్‌టెక్ ఇండియా సర్వే పేర్కొంది. ఏపీలో దాదాపు 38 లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు, టెక్నికల్ ఇబ్బందుల వల్ల చాలా మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారని పేర్కొంది. అందువల్ల ఈకేవైసీను తప్పనిసరిగా కాకుండా సడలింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఇదిలా ఉండగా, ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఏపీ ఇప్పటికే దాటి 15.66 కోట్లు పూర్తి చేసింది. పుదుచ్చేరి, రాజస్థాన్‌ల తర్వాత అత్యధిక పనిదినాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!

ఇక తెలంగాణకు 6.50 కోట్ల పనిదినాలు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం వరకు 5.47 కోట్ల పనిదినాలు మాత్రమే వాడుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక వెల్లడించింది. ఈకేవైసీ కారణంగా తొలగింపులు, సాంకేతిక సమస్యలు, వలసలు వంటి అంశాలు భవిష్యత్తులో పథకం అమలుపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!
ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..
భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!
₹10 lakhs: ₹10 లక్షలు దొరికినా.. పైసా తీసుకోలేదు.. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ వైరల్!

Spotlight

Read More →