Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే...

MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పన

Published : 2025-11-23 07:52:00
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాలు, మృతుల పేర్లపై జాబ్ కార్డులు, వలసపోయిన వారి పేర్లు లాంటి సమస్యలను తొలగించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

ఈకేవైసీ పూర్తి చేయని కార్డులను రద్దు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆచూకీ లేని వారు, మరణించిన వారు వంటి కేటగిరీల్లో ఉండే 64,000 జాబ్ కార్డులు రద్దు చేశారు. ఇంకా దాదాపు 48,000 మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఈకేవైసీ చేయకపోతే వారి కార్డులు కూడా రద్దు కానున్నాయి.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

ఉపాధి హామీ పథకంపై ఈకేవైసీ ప్రభావం గణనీయంగా ఉంటుందని లిబ్‌టెక్ ఇండియా సర్వే పేర్కొంది. ఏపీలో దాదాపు 38 లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు, టెక్నికల్ ఇబ్బందుల వల్ల చాలా మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారని పేర్కొంది. అందువల్ల ఈకేవైసీను తప్పనిసరిగా కాకుండా సడలింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఇదిలా ఉండగా, ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఏపీ ఇప్పటికే దాటి 15.66 కోట్లు పూర్తి చేసింది. పుదుచ్చేరి, రాజస్థాన్‌ల తర్వాత అత్యధిక పనిదినాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!

ఇక తెలంగాణకు 6.50 కోట్ల పనిదినాలు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం వరకు 5.47 కోట్ల పనిదినాలు మాత్రమే వాడుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక వెల్లడించింది. ఈకేవైసీ కారణంగా తొలగింపులు, సాంకేతిక సమస్యలు, వలసలు వంటి అంశాలు భవిష్యత్తులో పథకం అమలుపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!
ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..
భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!
₹10 lakhs: ₹10 లక్షలు దొరికినా.. పైసా తీసుకోలేదు.. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ వైరల్!

Spotlight

Read More →