Pawankalyan: జనసేన ఇంఛార్జ్‌ల నియామకం... పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్! 12 ఏళ్లు వెయిట్ చేసి మరీ..! Chandrababu: రాష్ట్రంలో 90 కొత్త రైతుబజార్ల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Amaravati N12: రాజధాని భవనాలన్నీ ఒకే రోడ్డుపై... మెగా పవర్ లైన్‌గా మారుతున్న ఎన్-12 ... ప్రత్యేకతలు ఇవే!! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Pawankalyan: జనసేన ఇంఛార్జ్‌ల నియామకం... పవన్ కళ్యాణ్ యాక్షన్ ప్లాన్! 12 ఏళ్లు వెయిట్ చేసి మరీ..! Chandrababu: రాష్ట్రంలో 90 కొత్త రైతుబజార్ల ఏర్పాటు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! Amaravati N12: రాజధాని భవనాలన్నీ ఒకే రోడ్డుపై... మెగా పవర్ లైన్‌గా మారుతున్న ఎన్-12 ... ప్రత్యేకతలు ఇవే!! Amaravati ORR: అమరావతిలో మరో మణిహారం... రూ. 25 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు! AP Government: విద్యా శాఖ సీరియస్ వార్నింగ్.... ఇకపై అలా చేస్తే క్రిమినల్ కేసులు! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్

MGNREGA: వారికి బిగ్ అలర్ట్.. వేల సంఖ్యలో కార్డులు రద్దు! త్వరపడండి..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పన

Published : 2025-11-23 07:52:00
Gold Rates: మార్కెట్ లో దూసుకెళ్తున్న బంగారం ధరలు! ఈరోజు రెట్లు ఇలా....

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీలందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాలు, మృతుల పేర్లపై జాబ్ కార్డులు, వలసపోయిన వారి పేర్లు లాంటి సమస్యలను తొలగించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వానలే వానలు! నేడు ఈ జిల్లాలకు వర్షాలు!

ఈకేవైసీ పూర్తి చేయని కార్డులను రద్దు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఆచూకీ లేని వారు, మరణించిన వారు వంటి కేటగిరీల్లో ఉండే 64,000 జాబ్ కార్డులు రద్దు చేశారు. ఇంకా దాదాపు 48,000 మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిర్ణీత సమయానికి ఈకేవైసీ చేయకపోతే వారి కార్డులు కూడా రద్దు కానున్నాయి.

Road Accident: ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి.. పలువురి పరిస్థితి విషమం!

ఉపాధి హామీ పథకంపై ఈకేవైసీ ప్రభావం గణనీయంగా ఉంటుందని లిబ్‌టెక్ ఇండియా సర్వే పేర్కొంది. ఏపీలో దాదాపు 38 లక్షల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు, మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు, టెక్నికల్ ఇబ్బందుల వల్ల చాలా మంది కూలీలు ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారని పేర్కొంది. అందువల్ల ఈకేవైసీను తప్పనిసరిగా కాకుండా సడలింపు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది.

BC Reservation: రాష్ట్రంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! గెజిట్ విడుదలకు సిద్ధం!

ఇదిలా ఉండగా, ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం కేటాయించిన 15 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఏపీ ఇప్పటికే దాటి 15.66 కోట్లు పూర్తి చేసింది. పుదుచ్చేరి, రాజస్థాన్‌ల తర్వాత అత్యధిక పనిదినాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ! భారీ పెట్టుబడుల దిశగా ప్రముఖ కంపెనీల దృష్టి!

ఇక తెలంగాణకు 6.50 కోట్ల పనిదినాలు కేటాయించినప్పటికీ, ప్రస్తుతం వరకు 5.47 కోట్ల పనిదినాలు మాత్రమే వాడుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక వెల్లడించింది. ఈకేవైసీ కారణంగా తొలగింపులు, సాంకేతిక సమస్యలు, వలసలు వంటి అంశాలు భవిష్యత్తులో పథకం అమలుపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అరటి, పత్తి, మొక్కజొన్న రైతులకు సీఎం చంద్రబాబు భరోసా.. ధరల పతనంపై అధికారులకు కీలక ఆదేశాలు!
ఆ జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్.. 43 వేల టిడ్కో ఇళ్లు మార్చిలోగా సిద్ధం - మంత్రి హామీ! 13,000 కోట్లతో..
భక్తులకు టీటీడీ అలర్ట్.. స్వామివారి దర్శనానికి భారీ క్యూలు.. టోకెన్లు లేనివారికి 12 గంటల సమయం!
X Account: ఫేక్ ఖాతాలకు చెక్! ‘ఎక్స్’లో కొత్త ఫీచర్… నిజానిజాలు వెంటనే బట్టబయలు!
₹10 lakhs: ₹10 లక్షలు దొరికినా.. పైసా తీసుకోలేదు.. పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ వైరల్!

Spotlight

Read More →