Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు! Land Regestraion: ఏపీలో ఆ భూములు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.... Organic Food: ఆరోగ్యానికి చిరుధాన్యాలే శ్రీరామరక్ష! గిరిజన ఆహార ఉత్పత్తులకు సీఎం ప్రోత్సాహం! Skill Development: ఉన్నత విద్యలో ఏపీ నంబర్ వన్ కావాలి..! కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు Sagar Defence: సముద్ర తీరప్రాంత జిల్లాలకు పారిశ్రామిక కళ..! మత్స్యకార కుటుంబాలకు మహర్దశ! Greenfield Expressway: హైదరాబాద్ టు విజయవాడ వయా నాగార్జున సాగర్.. సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ బాట! Chandrababu Naidu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మార్కులు! అగ్రస్థానంలో ఎవరున్నారంటే? Iconic Structure: అమరావతిలో అద్భుతం..! ఐకానిక్ సెల్ టవర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు! Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! బెంగళూరు టూ విజయవాడ.. ఇక విమాన వేగంతో ప్రయాణం! Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు! Land Regestraion: ఏపీలో ఆ భూములు ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.... Organic Food: ఆరోగ్యానికి చిరుధాన్యాలే శ్రీరామరక్ష! గిరిజన ఆహార ఉత్పత్తులకు సీఎం ప్రోత్సాహం! Skill Development: ఉన్నత విద్యలో ఏపీ నంబర్ వన్ కావాలి..! కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు Sagar Defence: సముద్ర తీరప్రాంత జిల్లాలకు పారిశ్రామిక కళ..! మత్స్యకార కుటుంబాలకు మహర్దశ! Greenfield Expressway: హైదరాబాద్ టు విజయవాడ వయా నాగార్జున సాగర్.. సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ బాట! Chandrababu Naidu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు మార్కులు! అగ్రస్థానంలో ఎవరున్నారంటే? Iconic Structure: అమరావతిలో అద్భుతం..! ఐకానిక్ సెల్ టవర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారు! Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! బెంగళూరు టూ విజయవాడ.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

అంగన్వాడీ వేతనాలు పెంచలేం... తేల్చేసిన సర్కారు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీల వేతనాలు పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. వేతనాల పెంపుపై ఎన్

Published : 2024-01-09 04:44:00

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీల వేతనాలు పెంచలేమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. వేతనాల పెంపుపై ఎన్నికల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

"అంగన్వాడీల విధులు అత్యవసరం కాబట్టే సమ్మెపై 'ఎస్మా' ప్రయోగించాం. ప్రభుత్వం చేపట్టే ప్రత్యామ్నాయ పనులకు అడొచ్చే వారిపై చర్యలు  తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూసుకుంటే వారికే నష్టం జరుగుతుందని తెలుసుకోవాలి.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు పట్టుదలకు పోవద్దు. భవిష్యత్తులో వేతనాలు పెంచుతాం.. సమ్మె విరమించాలి. సమ్మె చేస్తోన్న వారిపై దురుసుగా ప్రవర్తించవద్దని పోలీసులకు సూచించాం. మున్సిపల్ కార్మికులతో చర్చలు జరుగుతున్నాయి. వారిని ఎస్మా పరిధిలోకి తీసుకొచ్చే యోచన లేదు" అని సజ్జల తెలిపారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →