Header Banner

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

  Sat Jun 14, 2025 19:00        Politics

ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతులు మరియు వ్యాపారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 25 వేల టన్నుల మామిడి పండ్ల మార్కెటింగ్ పూర్తయిందని చెప్పారు. తిరుమల అన్నప్రసాదంలో మరియు ఇతర పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మధ్యాహ్న భోజన సమయంలో ఒక గ్లాస్ మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం చంద్రబాబుతో చర్చిస్తున్నామని వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

ఇదే సందర్భంలో మాజీ సీఎం జగన్ చేసిన మిర్చి ధరలపై వ్యాఖ్యల్ని మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. జగన్ అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని, గత పదేళ్లలో కేవలం 2022 సంవత్సరంలో మాత్రమే క్వింటాలు మిర్చికి రూ.20 వేలు లభించిందని స్పష్టం చేశారు. మిగిలిన తొమ్మిది సంవత్సరాలలో క్వింటాలుకు సగటుగా రూ.14 వేలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సమయంలో వ్యవసాయంపై అనేక తప్పుదోవల పథకాలు అమలయ్యాయని విమర్శించారు.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #MangoFarmers #Achchennaidu #APAgriculture #MangoMarketing #TirumalaPrasadam #ChittoorMangoes #SupportFarmers #APMinisterMeet #FarmersWelfare #YSRJaganComments