ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్గా... టైమింగ్స్ మారాయి!
విద్యార్థుల భవిష్యత్కు పేరెంట్స్, టీచర్ల (Teachers) తో పాటు సమాజం కలిసి పని చేస్తాయని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) అన్నారు. బాపట్ల (Bapatla) జిల్లా రేపల్లె మున్సిపల్ ఉన్నతపాఠశాలకు వెళ్లిన ఆయన.. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (Teachers' meeting) 2.0లో పాల్గొన్నారు. అన్ని పాఠశాలల్లో ఒకే సమయంలో పీటీఎం 2.0 నిర్వహణ చారిత్రక మైలురాయి అని చెప్పారు. ఈ సమావేశాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని చెప్పారు " జగన్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. ప్రభుత్వ బడులకు 5 లక్షల మంది విద్యార్థులను దూరం చేశారు. వైకాపా హయాంలో ఒక్క డీఎస్సీ లేదు. టీచర్లకు సరిగా జీతాల్లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించాం" అని అనగాని అన్నారు.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: