తేదీ 05-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 05 ఆగస్టు 2025 (మంగళవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ కుడిపూడి సత్తిబాబు గారు (ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్). 2. శ్రీ అబ్దుల్ అజీజ్ గారు (వక్ఫ్ బోర్డు చైర్మన్)