Caravan buses: క్యారవాన్ బస్సులు రెడీ... త్వరలో అరకు కు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం (RTE) ఆధారంగా పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే ఈ అవకాశాన్ని వర్తింపజేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఈ పరిధిని 5 కిలోమీటర్లకు పెంచారు. అంటే ఇకపై విద్యార్థుల నివాస ప్రాంతానికి 5 కిమీ దూరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచిత సీట్లు కేటాయిస్తుంది.

Rains Alert: రేపు పిడుగులతో కూడిన వర్షాలు... APSDMA!

ఈ చర్య వల్ల మరింత మంది విద్యార్థులకు admission లభించే అవకాశం ఉంది. పేద, బలహీన వర్గాల పిల్లలకు 25% సీట్లు రిజర్వ్ చేయాలని RTE చట్టం ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం రూ.1.2 లక్షల లోపు, పట్టణాల్లో రూ.1.44 లక్షల లోపు ఉన్న కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

Dengue: తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు..! ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!

ప్రత్యేకంగా ‘తల్లికి వందనం’ పథకానికి లబ్ధిదారులు అయిన తల్లులు ఉచిత సీటు పొందిన విద్యార్థుల కోసం స్కూల్ ఫీజు చెల్లించేందుకు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ అమలుకు implementation బాధ్యతను సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అప్పగించారు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో విద్యకు మరింత అందుబాటును కల్పించనుంది.

Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు...! హడలిపోయిన ప్రజలు!
CBN: సెప్టెంబర్ నుంచి నూతన బార్ పాలసీ... సీఎం CBN!
Pawan Kalyan: వారికి సెల్యూట్ పవన్ కళ్యాణ్... మానవతా విలువలకు నిలువెత్తు!
Nara Lokesh: ఆదోని హైస్కూల్లో 'నో అడ్మిషన్' బోర్డు చూసి చాలా ఆనందించాను! మంత్రి నారా లోకేశ్!
Red Color Spinach: పాలకూరతో ఎన్నో లాభాలు! తరచూ తినాల్సిందే!
Post Service: రాఖీ పండుగ వేళ..! తపాలా శాఖ సూపర్ న్యూస్.!
Network problem: హలో.. హలో.. మీకూ ఇదే సమస్యా... ఇబ్బందులతో యూజర్లు!