తేదీ 11-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 11 ఆగస్టు 2025 (సోమవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ సలగల రాజశేఖర్ బాబు గారు (బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్). 2. శ్రీ స్వామినాయుడు ఆలడ గారు (అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్)