తేదీ 04-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 04 సెప్టెంబరు 2025 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ బోరగం శ్రీనివాసులు గారు (ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కోఆపరేషన్ చైర్మన్)
2. శ్రీ వలవల బాబ్జి గారు (ఏపీ బిల్డింగ్ అండ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డ్ చైర్మన్)