Special trains: పండగల బహుమతి.. గోమ్టినగర్‌–మహబూబ్‌నగర్‌ మధ్య 12 ప్రత్యేక రైళ్లు!

ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు రాత్రి ఆయన ఢిల్లీలోకి చేరుకోనున్నారు. రేపు (సెప్టెంబర్ 5) ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ప్రధానితో సమావేశం పూర్తయ్యాక అదే రోజు మధ్యాహ్నానికల్లా తిరిగి రాష్ట్రానికి చేరుకొని అమరావతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

Mobile GST: ఫోన్లపై GST తగ్గుతుందని కల.. మొబైల్ డీలర్ల ఆవేదన!

జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణలను మంత్రి లోకేశ్‌ స్వాగతించారు. నాలుగు శ్లాబులను రెండుకు తగ్గించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సరళమైన పన్నుల విధానం వృద్ధికి దారితీస్తుందని, ఈ సంస్కరణలు దేశానికి ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.

Senior Citizen: వృద్ధుల కోసం ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం..! ఇక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్డు!

ప్రత్యేకంగా పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, వ్యాయామ పుస్తకాలు, మ్యాపులు, చార్టులపై జీఎస్టీ తగ్గించడాన్ని మంత్రి లోకేశ్ అభినందించారు. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద ఊరటనిస్తుందని, విద్య ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే దిశగా ఒక మంచి అడుగని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీని లోకేశ్ ప్రశంసించారు.

AP Development: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. అక్కడా, ఇక్కడా వెతకాల్సిన పని లేదు.. ఇక నేరుగా ఇంటి వద్దకే.!
Ambulance: 108 అంబులెన్స్‌లు కొత్త లుక్‌లో..! వాహనంలోనే అత్యవసర చికిత్స సదుపాయం!
RAILWAY: రైల్వే ప్రయాణికులకు అలర్ట్..! డెల్టా ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్‌లో కీలక మార్పులు!
AP Medtech Zone: శుభవార్త.. ఏపీలో కొత్తగా మరో మెడ్‌టెక్ జోన్.. ఆ జిల్లాలో ఫిక్స్ - భూముల ధరలకు రెక్కలు!
Free Training: నిరుద్యోగ యువతకు బంపర్‌ ఆఫర్‌! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ! ఆ జిల్లా వారికే ఛాన్స్!
Trump: ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ మళ్లీ హెచ్చరికలు జారీ..! రష్యాపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం!
Yacht-sink: రూ.8.74 కోట్ల నౌక! తొలి ప్రయాణమే చివరి ప్రయాణం! ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక!