Khalistan: ఖలిస్థానీ వేర్పాటువాదుల బరితెగింపు...! కెనడాలో 'రాయబార కార్యాలయం' ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నలుగురు అదనపు న్యాయమూర్తులు పూర్తి స్థాయి జడ్జిలుగా పదోన్నతి పొందారు. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయలకు పదోన్నతిని మంజూరు చేస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Modi: ఎస్సీఓ సదస్సుకు రండి...! మోదీకి ఆహ్వానం పలికిన చైనా..!

ఇటీవల సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులలో 16 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత జడ్జిలుగా నియమించాలనే సిఫార్సు చేసింది. అందులో ఏపీ హైకోర్టుకు చెందిన ఈ నలుగురు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. 

CBN ZPTC: పులివెందుల ZPTC గెలవాలి.. చంద్రబాబు!

రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం, కేంద్ర న్యాయశాఖ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నియామకాలతో ఏపీ హైకోర్టు న్యాయవిధానంలో స్థిరత్వం, తీర్పుల వేగం పెరగనుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

Electricity: కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ..! ఎప్పటి వరకూ గడువుందంటే?
Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!
Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!
RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!
Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!
APPSC Jobs: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో కీలక అప్‌డేట్‌..! వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!
Caught by ACB: మూడువారాల్లో రిటైర్మెంట్.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ!