Chandrababu Naidu: అందుకే రాఖీ పౌర్ణమి మనందరికీ ప్రత్యేకం ..! అక్కాచెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు!

మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మంది అనుకోకుండా కొన్ని అలవాట్లను పాటిస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లంచ్ చేసిన వెంటనే నిద్రపోవడం జీర్ణక్రియను మందగింపజేస్తుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Railway line: ఏపీలో కొత్తగా రైల్వే లైన్‌లు..! ఈ రూట్‌లలో రూ.32,982 కోట్లతో..! ఆ జిల్లాలకు దశ తిరిగినట్లే..!

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం కూడా శరీరానికి మంచిది కాదు. ఎందుకంటే, స్నానం సమయంలో రక్తప్రసరణ చర్మం వైపు ఎక్కువగా జరిగి, జీర్ణక్రియ ప్రక్రియకు అవసరమైన రక్తప్రసరణ తగ్గుతుంది. అలాగే భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు లేదా చల్లని జ్యూసులు తాగడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.

Annadatha Sukhibava: అన్నదాత సుఖీభవ పథకం..! డబ్బులు అకౌంట్‌‌లో పడనివారికి గుడ్‌న్యూస్!

మరోవైపు, తిన్న వెంటనే నడకకు వెళ్లడం కూడా కడుపు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిపుణుల ప్రకారం, భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే కడుపులో కదలికలు మొదలై అసౌకర్యం కలిగించవచ్చు.

Emirates Airline: ఫ్లైట్‌లో పవర్ బ్యాంక్‌కు గుడ్‌బై! ఎమిరేట్స్ సెన్సేషనల్ డెసిషన్..

అత్యంత ప్రమాదకర అలవాటు భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం. ఈ సమయంలో సిగరెట్‌లోని హానికర రసాయనాలు శరీరంలో మరింత వేగంగా ఆవిర్భవించి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణక్రియ వ్యవస్థపై తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఈ అలవాట్లన్నింటినీ దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

Special Guidelines: ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్..! ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..! జస్ట్ 72 గంటల్లో అనుమతి!
రక్షా బంధన్ – అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక
Air India: ఎయిరిండియా కీలక నిర్ణయం..! ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు భారీగా పెంపు!
Happy Rakhi Festival: రాఖీ పండుగ శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!
Electric Scooter: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. 6 కలర్స్, 100km రేంజ్.! హై-టెక్ ఫీచర్లతో సూపర్ డీల్..
Netanyahus advice: ట్రంప్‌తో మోదీ వ్యవహారం.. నెతన్యాహు సలహా!