పరామర్శల పేరుతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టాలన్న జగన్ కుట్రలు చెల్లవని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో వైకాపా కార్యకర్తలు చేసిన వీరంగం, విన్యాసాలు వారి ఉన్మాద మనస్తత్వానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. “ఐదేళ్ల వైకాపా అరాచకాలకు 11 సీట్లతో ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినా వైకాపా వైఖరిలో మార్పు రాలేదు. జగన్ సహా ఆ పార్టీ నేతలు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఉంది. అలజడులు సృష్టించి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది” అని దేవినేని అన్నారు.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!
Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!
YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!
Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!
Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్ వరకు కొత్త 4-లేన్ హైవే..! అక్కడ భూముల ధరలకు రెక్కలు!
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: