తేదీ 20-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదికషెడ్యూల్ తేదీ: 20 డిసెంబర్ 2025 (శనివారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీమతి ఎస్. సవిత గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ మల్లెల ఈశ్వరరావు గారు (ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)