AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా! Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..! Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…! Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు! AP Farmers: రైతులకు శుభవార్త! ఇక నుండి అవి నేరుగా ఇంటికే పంపిణీ... కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు! Traffic Rules: శాంతిభద్రతలపై రాజీ లేదు…! పోలీసుల పనితీరుపై సీఎం క్లియర్ కట్ ఆదేశాలు! AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు! AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు! AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా! Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..! Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…! Satellite Railway Station: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్! భూముల ధరలకు రెక్కలు! AP Farmers: రైతులకు శుభవార్త! ఇక నుండి అవి నేరుగా ఇంటికే పంపిణీ... కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు! Traffic Rules: శాంతిభద్రతలపై రాజీ లేదు…! పోలీసుల పనితీరుపై సీఎం క్లియర్ కట్ ఆదేశాలు! AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు! AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన! AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!

AP Government: ఏపీలో ఇకపై అవన్నీ బంద్, పూర్తిగా నిషేధం! అప్పటి నుంచే అమలు.. కీలక ఆదేశాలు!

2025-12-19 08:49:00
AP Tourism: కేరళ తరహాలో జలవిహారం.. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే యోచన!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2026 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణానికి హాని కలగకుండా చూడడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

International Jobs:18 ఏళ్ళు నిండి.. ఆ అర్హత కలిగిన వారికి సువర్ణావకాశం! విదేశాల్లో ఉద్యోగాలు... లక్షల్లో జీతం!

ప్రస్తుతం రాష్ట్రంలోని 17 పుర, నగరపాలక సంస్థల్లో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. ఇప్పుడు ఈ నిషేధాన్ని మిగిలిన 96 పట్టణాలకు కూడా విస్తరించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నిషేధ అమలు విధానం, లక్ష్యాలను వివరించారు.

Green Tea: ఖాళీ కడుపులో గ్రీన్ టీ తాగితే ప్రమాదమేనా? తెలుసుకోండి..

ఈ నిషేధం అమలుతో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్ట్రాలు వంటి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇప్పటికే నిషేధం అమలులో ఉన్న ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులు మంచి సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. మిగిలిన పట్టణాల్లో కూడా ఇదే స్థాయి సహకారం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిందిగా ప్రజలకు సూచించింది.

SIMS: సెకండ్ సిమ్ వాడేవారికి షాక్.. రీఛార్జ్ ధరల పెరుగుదలపై నెట్టింట ఆగ్రహం!

రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాబోయే మూడున్నరేళ్లలో వ్యర్థాల సమస్యను సున్నా స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛత అవార్డులన్నీ రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలని, ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని ఒక పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఆదేశించారు.

అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా ఉంటే సరిపోదు.. యూఎస్ ఎంబసీ కీలక హెచ్చరిక!

అమరావతి, తిరుమలను జీవవైవిధ్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 89 శాతం పచ్చదనాన్ని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అంతరించిపోతున్న మొక్కలను తిరిగి అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తూ, ఈ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే స్వచ్ఛమైన రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారత్ vs సౌతాఫ్రికా 4వ టీ20 రద్దు.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. టికెట్ డబ్బులు వాపస్!
AP News: ఏపీలో జనాభా సంక్షోభం.. 'రెండో బిడ్డ'ను కనేవారికి బంపర్ ఆఫర్? ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆ పథకం పేరు మార్పు.. పార్లమెంట్‌లో టీడీపీ గళం – పూర్తి వివరాలు!
ఎన్నికల కంటే మా ఇంటి పోటీయే కష్టం.. అవార్డుల రేసుపై లోకేశ్ ఫన్నీ కామెంట్స్!
Smriti Mandhana :స్టైల్‌తోనూ స్టన్నింగ్.. ఈవెంట్‌లో స్మృతి మంధాన సందడి!

Spotlight

Read More →