Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి తగ్గిన నిరీక్షణ సమయం! TTD లో ఈ విధంగా విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్‌ దర్శనం!! Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి ఇంకా 12 గంటల సమయం! Tirumala: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు, యాపిల్ టాబ్స్ విరాళంగా అందించిన నీరా రాడియా! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక!

Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!

 తిరుమలలో భక్తుల వసతి ఇబ్బందులను తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్లతో భక్తులకు వసతి సమస్య తలెత్

Published : 2025-07-31 11:15:00
Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!

తిరుమలలో భక్తుల వసతి ఇబ్బందులను తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్లతో భక్తులకు వసతి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దర్శన సమయాల్లో మార్పులు చేసింది.

Singapore Tour: ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి! ఎందుకు అంటే.?

ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న శ్రీవాణి దర్శనాన్ని ఇకపై సాయంత్రం 4.30 గంటలకు మార్చనున్నట్టు టీటీడీ తెలిపింది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు అదే రోజు దర్శనం కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.

Vizag: విశాఖలో TCSకు రూ.99 పైసలకే 21.16 ఎకరాలు..! ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం:
తిరుమలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.
రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
తిరుమలలో 800 టికెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్లు రోజుకు జారీ చేయనున్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అక్టోబర్ 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం 10 గంటల దర్శన సమయమే కొనసాగుతుంది.
నవంబర్ 1 నుంచి అన్ని టికెట్లకు సాయంత్రం 4.30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద రిపోర్టింగ్ సమయాన్ని అమలు చేయనున్నారు.

Haj 2026: ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్! ఇకపై మక్కాకు నేరుగా వెళ్లే అవకాశం..!

టీటీడీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వలన శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు 3 రోజుల పాటు తిరుమలలో ఉండాల్సిన అవసరం లేకుండా, త్వరగా దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ విధానం ద్వారా భక్తుల ఖర్చు, సమయం, వసతులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే... తులం బంగారం ధర ఎంతంటే?
APSDMA: ప్రకాశం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద... APSDMA అలర్ట్!
Pawan kalyan: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు.. మరోసారి గిరిజనుల పట్ల ప్రేమ చాటుకున్నారుగా! ఈసారి ఏం పంపారంటే!
NPCI: త్వరలో UPI కొత్త ఫీచర్స్! కంటిచూపుతోనే క్యాష్ ట్రాన్సాక్షన్స్!
Land Allocation: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటు..! భూముల కేటాయింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు!
Jagan Arrest: జగన్ అరెస్ట్ కు కౌంట్‌డౌన్! లిక్కర్ స్కాంలో ఈడీ సంచలనం... A1 నిందితుడి కీలక సమాచారం!

Spotlight

Read More →