Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ! Tirumala: తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న టీటీడీ చైర్మన్! సర్వదర్శనానికి 18 గంటల సమయం... Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్..! ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! Arjita Seva Ticket: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూన్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల! Talambaralu: సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలా? ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకోండిలా! Simhachalam: సింహాచలంలో డిజిటల్ విప్లవం...! గంటల తరబడి వేచి ఉండే పనిలేదిక! KumbhMela: కేరళ కుంభమేళా... 250 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న 'మామాంకం'! Tirumala: తిరుమల లైవ్ అప్‌డేట్స్! పెరిగిన భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 24 గంటల సమయం! TTD: శ్రీవారి తల్లి సన్నిధిలో మీ బిడ్డకు అక్షరాభ్యాసం..! టీటీడీ అద్భుత అవకాశం! Tirumala: తిరుమల యాత్రకు వెళ్తున్నారా... నేటి దర్శన సమయాల వివరాలు ఇవే! Tirumala Update: తిరుమల అప్‌డేట్! 29 కంపార్ట్‌మెంట్లు హౌస్‌ఫుల్.. పెరిగిన భక్తుల రద్దీ!

దేశంలో ఎటు చూసినా రామ నామమే... దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం మరి కొన్ని గంట్లల్లో....

ప్రపంచంలో పలు దేశాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య వైపు చూస్తున్నాయి. దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రాముడి మందిరం కొలువుతీరనుంది. నేడు (జనవరి 22న) రాముడి

Published : 2024-01-22 08:45:00

ప్రపంచంలో పలు దేశాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య వైపు చూస్తున్నాయి. దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రాముడి మందిరం కొలువుతీరనుంది. నేడు (జనవరి 22న) రాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా బాల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు పలు చోట్ల లైవ్ చూసే ఏర్పాట్లు చేశారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మల్టీప్లెక్స్ లు సైతం రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రదర్శించనుంది. దేశంలో ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది. అయోధ్యలో రామయ్య కొలువుదీరే క్షణం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి చోట ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.

చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం హిందువుల ఐక్యతను చాటిచెప్పేలా ఉండాలని పలువురు హిందూ ధర్మ సభ్యులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసారు..

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →