ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

Free Bus Scheme: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో శుభవార్త! ఇక వాటికి నో టెన్షన్!

2025-12-11 10:09:00
Indian Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం! కోమాలో తెలుగు యువతి!

ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం కావడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో బస్సు సర్వీసుల అవసరం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న బస్సులు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను తట్టుకోలేకపోవడంతో అధిక రద్దీ కనిపిస్తోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని అధికారులు కొత్త పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 40 కొత్త బస్సులు మరియు 150 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని ఉన్నతాధికారులకు నివేదించారు.

Rural Roads: ఆ ప్రాంతానికి మహర్దశ! 136 కి.మీ కొత్త రోడ్ల పనులకు గ్రీన్ సిగ్నల్... రూ.213 కోట్ల నిధులు మంజూరు!

ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత ప్రయాణ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు మధ్య తిరిగే రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని పల్లెవెలుగు రూట్లలో కొత్త బస్సుల అవసరం అత్యవసరమైంది. అధికారులు వివరించిన ప్రకారం, 2026 మార్చిలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం వచ్చే అవకాశం ఉంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండనుంది.

US Visa: అమెరికా పౌరసత్వానికి కొత్త మార్గం తెరిచిన ట్రంప్ వీసా! ఆ వీసాతో లభించే అద్భుత ప్రయోజనాలివే!

గుంటూరు రీజియన్‌లో ప్రస్తుతం ఐదు డిపోలు పనిచేస్తున్నాయి. ఈ డిపోల నుంచి రోజూ సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. బాపట్ల జిల్లా పరిధిలోని నాలుగు డిపోల నుంచి కూడా రోజుకు 75 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు బస్ పాస్‌లతో ఎక్కువగా ప్రయాణించడం వల్ల ఈ రూట్లలో అదనపు సర్వీసుల అవసరం పెరిగింది. ముఖ్యంగా తెనాలి, పిడుగురాళ్ల, పర్చూరు ప్రాంతాలకు వెళ్లే రూట్లలో రద్దీ అత్యధికంగా ఉంది.

Amazon: భారత్‌లో అమెజాన్ మెగా ప్లాన్..! 35 బిలియన్ డాలర్లతో..!

ప్రస్తుతం గుంటూరు రీజియన్‌లో 394 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 299 ఆర్టీసీ బస్సులు, 95 అద్దె బస్సులు ఉన్నాయి. ఎక్కువగా పల్లెవెలుగు సర్వీసులకే డిమాండ్ ఉంది; ప్రస్తుతం 231 పల్లెవెలుగు, 53 ఎక్స్‌ప్రెస్ బస్సులు నడుస్తున్నాయి. మిగిలినవి అల్ట్రా పల్లెవెలుగు, సూపర్ లగ్జరీ సర్వీసులుగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల అవసరం పెరగడంతో అదనపు వాహనాలు అత్యవసరం అవుతున్నాయి.

Health tips: అజీర్తి, గ్యాస్‌ సమస్యలకు వాము సహజ పరిష్కారం… రాత్రి భోజనం తర్వాత ఒకసారి ఇలా ట్రై చేయండి!!

‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు కొత్తగా బస్సులను కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా మంగళగిరి, గుంటూరు-2 డిపోలకు 150 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమని నిర్ణయించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తాయి. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే జిలా ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుతుంది.

తిరుపతిలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం... ORR సర్వే ప్రారంభం!
US Visa Update: అమెరికా వీసా స్లాట్లపై బిగ్ షాక్! అపాయింట్‌మెంట్‌లు ఆగిపోయిన అసలు కారణం ఇదే!
Praja Vedika: నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Employees: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. త్వరలోనే..
సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు

Spotlight

Read More →