తేదీ 11-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 11 డిసెంబర్ 2025 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ టీ. జి. భరత్ గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ ఎం. సత్యనారాయణ రాజు గారు
(గౌరవనీయ ముఖ్యమంత్రి టూర్స్ కోఆర్డినేటర్)