WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Iran Israel War 2026: సముద్ర గర్భంలో యుద్ధ జ్వాలలు.. భారత్‌లో నెట్ సేవలు నిలిచిపోనున్నాయా? Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా? WhatsApp Privacy Tips: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఎవరూ చూడకూడదా? ఈ సెట్టింగ్ వెంటనే ఆన్ చేసుకోండి..!! NASA: సోషల్ మీడియాలో నాసా ఫోటో హల్చల్.. అంతరిక్షం నుంచి భూమి అద్భుత చిత్రాన్ని విడుదల.. Iran Israel War 2026: సముద్ర గర్భంలో యుద్ధ జ్వాలలు.. భారత్‌లో నెట్ సేవలు నిలిచిపోనున్నాయా? Whatsapp New Feature: స్పామ్ మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా... వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Save Power: వేసవిలో కరెంట్ బిల్లు టెన్షన్ వద్దు..! ఏసీ వాడకంలో ఈ చిట్కాలు పాటించండి! Slow WiFi: మీ వైఫై స్పీడ్ రాకెట్‌లా దూసుకెళ్లాలంటే.. ఈ టిప్స్ పాటించండి! Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్..! మీ పర్సనల్ ట్రావెల్ గైడ్ రెడీ! AI Services: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ విప్లవం... పేదలకు చేరువకానున్న కార్పొరేట్ వైద్యం! Google CEO: గూగుల్ సీఈఓ రికార్డ్ సాలరీ..! గంటకు ఆయన సంపాదన ఎంతో తెలుసా?

AI Shock: ప్రభుత్వ ఉద్యోగులకు చాట్ జీపీటీ నిషేధం! కేంద్రం కఠిన ఆదేశాలు..!

 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన, సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్స

Published : 2025-12-21 09:46:00
Elon Musk: 700 బిలియన్ డాలర్ల సంపదతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన, సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగించవద్దని స్పష్టంగా ఆదేశించింది. ఏఐ టూల్స్ వినియోగం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలు వంటి సున్నితమైన సమాచారం అనుకోకుండా ఇతర దేశాల చేతికి చేరే అవకాశముందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా మారే పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Road Accident: బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ తమ విధులకు సంబంధించిన సమాచారాన్ని ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయకూడదని ప్రభుత్వం కఠినంగా పేర్కొంది. ఒకసారి సమాచారం ఏఐ టూల్స్‌లో నమోదు చేస్తే, అది ఎక్కడ నిల్వ అవుతుంది? ఎవరి చేతికి చేరుతుంది? అనే అంశాలపై స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. ఈ సమాచారాన్ని ఏఐ సంస్థలు ఇతర దేశాలకు షేర్ చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. ఇలా జరిగితే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు వంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ముందే బయటపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది జాతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!

దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని కేంద్రం మరోసారి గుర్తు చేసింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా ఏఐ టూల్స్‌ను ఉపయోగించడం వల్ల అనుకోని సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది. అందుకే ప్రభుత్వ సమాచారాన్ని తయారు చేయడానికి, విశ్లేషించడానికి లేదా నిర్ణయాల రూపకల్పనకు ఏఐ టూల్స్‌ను వినియోగించకుండా ఉండటమే మంచిదని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే తగిన నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, అవసరమైతే మరిన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!

మరోవైపు, ఏఐ టూల్స్ వల్ల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం మనం వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తే, అవి భవిష్యత్తులో మెరుగైన సేవల కోసం ఏఐ సంస్థల డేటాబేస్‌లో భద్రపరచబడతాయని వారు చెబుతున్నారు. దీని వల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక సమాచారం, గుర్తింపు పత్రాలు వంటి సున్నితమైన వివరాలను ఏఐ టూల్స్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!
Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పార్లమెంట్ ముట్టడి.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో!

Spotlight

Read More →